Home » Shashi Tharoor
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత దేశ చర్యలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు తనను ఎంపిక చేయడంపై ఎంపీ శశి థరూర్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
విక్రమ్ మిస్రీపై సోషల్ మీడియా దాడులను ఖండిస్తూ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఒక తీర్మానం చేయాలని అంతా భావించినట్టు శశిథరూర్ చెప్పారు. అయితే మిస్రీ అందుకు నిరాకరించారని తెలిపారు.
1971 యుద్ధంలో ఇందిరాగాంధీ తీసుకున్న చర్యలతో 2025 నాటి పరిస్థితిని పోల్చలేమని శశిథరూర్ అన్నారు. పాక్తో యుద్ధాన్ని పొడిగించడం భారత్ టాప్ ప్రియారిటీగా లేదన్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు కేరళలోని విజిన్జం అంతర్జాతీయ సీపోర్ట్ ప్రారంభించారు. ఈ క్రమంలో మోదీ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు శశి థరూర్ ఇక్కడ కూర్చున్నారని, ఇది కొంత మందికి నిద్ర లేకుండా చేస్తుందన్నారు.
శశిథరూర్ ఇటీవల సొంత పార్టీ వైఖరికి భిన్నంగా వ్యాఖ్యలు చేసిన పలు సందర్భాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని ఇటీవల ప్రశంసించారు.
ప్రపంచానికి శాంతి అనేది చాలా కీలకమని, యుద్ధరంగంలో శాంతి సాధ్యం కాదని నరేంద్ర మోదీ అనేవారని, చాలా తక్కువ దేశాలకు సాధ్యమయ్యే శాశ్వత శాంతిని తీసుకువచ్చే స్థితిలో ప్రస్తుతం మన దేశం ఉందని శశిథరూర్ అన్నారు.
శశిథరూర్ ఇటీవల ఒక ఆర్టికల్లో కేరళ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ప్రధానమంత్రి అమెరికా పర్యటనపై సైతం ప్రశంసలు కురిపించారు. వీటిపై కాంగ్రెస్ పార్టీ గుర్రుమంటోందనే ప్రచారం జరుగుతోంది.
ట్రంప్తో భేటీ నేపథ్యంలో ప్రధాని మోదీపై ఎంపీ శశి థరూర్ ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో థరూర్ వివరణ ఇచ్చారు. జాతీ ప్రయోజనాల దృష్ట్యా ఓ ఎంపీగా తాను ఆ వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శివలింగంపై "తేలు''తో పోలుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.
శశిథరూర్ తరఫు న్యాయవాది మొహమ్మది అలీ ఖాన్ కోర్టులో తన వాదన వినిపించారు. పరువునష్టం కేసు వేసిన బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ తొలుత ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కానీ, వాటిని పబ్లిష్ చేసిన మ్యాగజైన్ను కానీ కేసులో చేర్చడంలో విఫలమయ్యారని అన్నారు.