Home » Shadnagar
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆస్ర్టేలియాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వారం రోజుల క్రితం కారు రిపేరు కోసం బయటకు వెళ్లిన వ్యక్తి.. సిడ్నీ సమీపంలోని సముద్రంలో శవమై తేలాడు.
జూబ్లీహిల్స్ (Jubilee Hills) చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రాజేష్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ నెల 12న గర్భిణీని రాజేష్ యాదవ్ బెదిరించి
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఆరో రోజు కొనసాగుతోంది.