Home » Sensex
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేస్తే నష్టపోతామని చాలా మంది అనుకుంటారు. కానీ ప్లాన్ ప్రకారం మంచి పెన్నీ స్టాక్పై(penny stock) పెట్టుబడులు చేస్తే ఏడాదిలోనే కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే. ఇక్కడ కూడా ఓ స్టాక్ విషయంలో అచ్చం అలాగే జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్లో సెప్టెంబర్ సిరీస్కు మంచి ఆరంభం లభించింది. మార్కెట్లు వరుసగా 12వ రోజు గ్రీన్లో ముగిశాయి. నేడు (ఆగస్టు 30న) మళ్లీ కొత్త ముగింపు గరిష్టాలను కూడా తాకాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్-నిఫ్టీలు అర శాతం లాభాలతో ముగిశాయి.
గత రెండు వారాలుగా స్వల్ప లాభాల్లో ట్రేడయిన స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. భౌగోళిక, రాజకీయ పరిస్థితుల కారణంగా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నాయి.
అంతర్జాతీయంగా ఉన్న సానుకూల పరిణామాలు దేశీయ మార్కెట్లకు కలిసొస్తున్నాయి. స్టాక్ మార్కెట్ బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ఉదయం 9.24 గంటలకు లాభాలతో షురూ అయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) వారాంతంలో శుక్రవారం (ఆగస్టు 23న) ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. మొదట నష్టాలతో మొదలై, మళ్లీ లాభాల్లోకి వచ్చి ఉదయం 10.13 గంటల నాటికి సెన్సెక్స్ 78 పాయింట్లు కోల్పోయి 81,020 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 10 పాయింట్లు తగ్గి 24,800 పరిధిలో ఉంది.
గ్లోబల్ మార్కెట్ నుంచి వచ్చిన బలహీన సంకేతాల నేపథ్యంలో నేడు (ఆగస్టు 21న) భారతీయ స్టాక్ మార్కెట్లు(stock markets) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో దాదాపు ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనించాయి. ఈ క్రమంలో ఉదయం 9.28 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 135.61 పాయింట్లు లేదా 0.17 శాతం దిగువన 80,667.25 స్థాయిల వద్ద ప్రారంభమైంది.
స్టాక్ మార్కెట్(stock markets)లో ఇన్వెస్ట్ చేయడంలో చాలా రిస్క్ ఉంటుందని అనేక మంది చెబుతుంటారు. కానీ దీనిలో సరైన ప్రణాళికతో పెట్టుబడులు చేస్తే కోటీశ్వరులు కావచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఓ మల్టీ బ్యాగర్ స్టాక్లో రెండు లక్షలు పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు 3 కోట్లకుపైగా వచ్చాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రాఖీ పండుగ రోజైన నేడు దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం గ్రీన్లో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం 9.16 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 80,665 స్థాయిల వద్ద 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. అదే సమయంలో నిఫ్టీ50 సూచీ 70 పాయింట్లకుపైగా పెరిగి 24,628 స్థాయికి చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock markets) మళ్లీ ఐపీఓల వీక్ రానే వచ్చింది. IPO క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 19 నుంచి ప్రారంభమయ్యే వారంలో ఏడు కొత్త IPOలు మార్కెట్లో రానున్నాయి. వాటిలో రెండు IPOలు మెయిన్బోర్డ్ విభాగంలో వస్తుండగా, మరో 5 IPOలు SME విభాగంలో రాబోతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) వారాంతంలో(శుక్రవారం) భారీ లాభాలతో మొదలయ్యాయి. ప్రధాన సూచీలు మొత్తం ఎగువకు పయనించాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ మంచి ఓపెనింగ్ కనబరిచి 593.67 పాయింట్లు పెరిగి 79,699.55 వద్ద ట్రేడైంది.