Home » Sensex
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (నవంబర్ 29) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ దాదాపు 670 పాయింట్లు ఎగబాకింది. అదే సమయంలో నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 24,000 స్థాయిని దాటిపోయింది.
భారత స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీతోపాటు సూచీలు మొత్తం గ్రీన్లోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం టాప్ 5 స్టాక్స్ ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత స్టాక్ మార్కెట్లు వారంలో మొదటిరోజైన నేడు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీతోపాటు సూచీలు మొత్తం గ్రీన్లోనే ఉన్నాయి. అయితే ఏ మేరకు పెరిగాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయా లేదా, చూపిస్తే వచ్చే సోమవారం స్టాక్ మార్కెట్ తీరు ఎలా ఉంటుంది. గతంలో ఎలా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో దూసుకెళ్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 468.17 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 179.75 పాయింట్లు పతనమైంది. ఈ క్రమంలో ఎక్కువగా నష్టపోయిన స్టాక్స్ వివరాలను ఇక్కడ చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం క్లోజ్లో ఉంటాయి. నేడు మహారాష్ట్ర ఎన్నికల ఓటింగ్ నేపథ్యంలో బంద్ ఉంటాయని ప్రకటించారు. కానీ సాయంత్రం మాత్రం కొన్ని రకాల ట్రేడింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో మొదలై, క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆర్బీఐ సమీక్ష నేపథ్యంలో మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఇప్పుడు చుద్దాం.
స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల వారం రానే వచ్చేసింది. నవంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే వారంలో 3 కొత్త IPOలు రాబోతున్నాయి. ఆ కంపెనీల వివరాలేంటి, ఎప్పటి నుంచి వస్తున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు వరుసగా ఐదవ రోజు నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 688.17 పాయింట్లు పతనమై 77,987.01 వద్ద, నిఫ్టీ 235.65 పాయింట్లు కోల్పోయి 23,647.80 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు మళ్లీ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఈసారి కూడా కీలక కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. అయితే ఈసారి ఎన్ని కంపెనీలు వస్తున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.