Home » Sensex
స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల వారం రానే వచ్చేసింది. నవంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే వారంలో 3 కొత్త IPOలు రాబోతున్నాయి. ఆ కంపెనీల వివరాలేంటి, ఎప్పటి నుంచి వస్తున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు వరుసగా ఐదవ రోజు నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 688.17 పాయింట్లు పతనమై 77,987.01 వద్ద, నిఫ్టీ 235.65 పాయింట్లు కోల్పోయి 23,647.80 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు మళ్లీ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఈసారి కూడా కీలక కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. అయితే ఈసారి ఎన్ని కంపెనీలు వస్తున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు వారాతంలో స్వల్ప లాభాలతో మొదలై, నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలో బెంచ్మార్క్ ప్రధాన సూచీలు మొత్తం రెడ్లోనే ఉన్నాయి. అయితే ఆయా సూచీలు ఏ మేరకు తగ్గాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. కీలకమైన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ-50 ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. దీంతో ఈ ఒక్క రోజే పెద్ద మొత్తంలో నష్టపోయారు. మార్కెట్ల పతనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
గత వారం షేర్ మార్కెట్ స్వల్పంగా పెరిగిన తర్వాత, ఇన్వెస్టర్లు ఇప్పుడు వచ్చే వారంపై కన్నేశారు. యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికలు, ఫెడ్, పీఎంఐ, ఎఫ్ఐఐ డేటా, చమురు ధరల వంటి అంశాలు భారత స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
దీపావళి పండుగ వేళ కూడా స్టాక్ మార్కెట్లు తెరిచే ఉంటాయి. అయితే చాలా మంది పెట్టుబడిదారులు ఈ ముహూరత్ ట్రేడింగ్ సమయంలో షేర్లను కొనుగోలు చేయడం వల్ల ఏడాది పొడవునా తమకు అదృష్టం, సంపద లభిస్తుందని నమ్ముతారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో దూసుకెళ్తున్నాయి. ప్రధాన సూచీలైన BSE సెన్సెక్స్, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ సూచీలు దిగువకు పయనిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా నష్టపోయిన, లాభపడ్డ స్టాక్స్ వివరాలను ఇక్కడ చుద్దాం.
నేడు భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ ఏకంగా 971 పాయింట్లను నష్టపోయింది. దీంతోపాటు మిగతా సూచీలు మొత్తం కూడా రెడ్లోనే ముగిశాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
దీపావళి కోసం దేశవ్యాప్తంగా సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఈ పండుగ సామాన్య ప్రజలకే కాకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్లో ముహూరత్ ట్రేడింగ్ చేసే సంప్రదాయం ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.