Home » Sensex
భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 324 పాయింట్లు తగ్గినప్పటికీ, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 202 పాయింట్లు పెరిగింది. అమెరికా మార్కెట్లలో స్వల్ప క్షీణత ఉన్నప్పటికీ, చైనాలో డిమాండ్ పెరగడంతో ముడిచమురు ధరలు పెరిగాయి.
భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో సూచీలు ఏ మేరకు పెరిగాయి. టాప్ 5 లాభనష్టాల్లో ఉన్న స్టాక్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
భారత స్టాక్ మార్కెట్లు 2024 సంవత్సరాంతపు ట్రేడింగ్ సెషన్లో తీవ్ర పతనం దిశగా దూసుకెళ్తున్నాయి. ప్రధానంగా సెన్సెక్స్ 508 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 114 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలోని షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. అయితే లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి.
బెంచ్మార్క్ ఇండెక్స్లైన బీఎ్సఈ సెన్సెక్స్, ఎన్ఎ్సఈ నిఫ్టీ.. శుక్రవారం బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్ల దన్నుతో లాభాల్లో ముగిసాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రధాన బెంచ్మార్క్ సూచీలైన BSE సెన్సెక్స్, నిఫ్టీ 50 సహా సూచీలు మొత్తం గ్రీన్లోనే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ 5 స్టాక్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధాన సూచీలు మొత్తం నష్టాల వైపే మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలో సూచీలు ఏ మేరకు నష్టపోయాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
2024లో భారత స్టాక్ మార్కెట్ అనేక పరిణామాలను ఎదుర్కొంది. ప్రతికూల, సానుకూల పరిణామాలతో అంచనాలను అధిగమించింది. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఈ ఏడాది కాలంలో పలు రంగాలు అద్భుతంగా వృద్ధి చెందగా, మరికొన్ని మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో 2024లో ఎలాంటి సంఘటనలు స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేశాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు, చివరకు భారీ లాభాల దిశగా దూసుకెళ్లాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ ఏ మేరకు పుంజుకుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
Stock Market: స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. పలు కారణాల వల్ల మార్కెట్లు నష్టాల బాటలో నడుస్తున్నాయి. అసలు సూచీల పతనానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టేవారి ఆసక్తి కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే రిజిస్టర్ కాని ఆన్లైన్ ప్లాట్ఫారమ్లకు దూరంగా ఉండాలని ఇన్వెస్టర్లను కోరుతూ సెబీ ఇటివల సర్క్యూలర్ జారీ చేసింది.