Home » Seethakka
శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం, ఆయన సతీమణి గీతారెడ్డి, ఇతర కుటుంబసభ్యులతోపాటు సన్నిహితులు, పలువురు మంత్రులు మాత్రమే పాల్గొన్నారు.
మంత్రి సీతక్క కలగజేసుకుని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నదాంట్లో అర్థం లేదని, గత ప్రభుత్వం అనుసరించిన విధానాల్ని మరచి పదేపదే తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని అన్నారు.
అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా పంచాయతీ కార్మికుల సమస్యలు, ఇతర అంశాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.
మంత్రి సీతక్క జీవన విధానం మారిందని, ఆమె ఇప్పుడు ఐదు ఎకరాల విశాల భవనంలో ఉంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. గత 15 నెలల్లో రూ.829.12కోట్లను చెల్లించామని వెల్లడించారు.
పల్లెల్లో తాగునీటి సమస్యలంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, కొందరి రాజకీయ ప్రయోజనం కోసం కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలతో అందరినీ అయోమయానికి గురిచేస్తున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి అనసూయసీతక్క ఆరోపించారు.
సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ‘‘మీ కుటుంబమే రాష్ట్రం పరువు తీసింది. మాకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
ఇక గురుకులాల్లో సోలార్ గీజర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. అశ్వాపురం ఎమ్మెల్యే జారే ఆది నారాయణ గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఆలయాలుగా అభివర్ణిస్తూ పాటను పాడారు.
రాష్ట్రంలో అంగన్వాడీలను ఒంటి పూటే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 8 గం.ల నుంచి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు అంగన్వాడీలను నడిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.
అసెంబ్లీ వేదికగా వారి బండారాన్ని బయటపెడతామన్నారు. మహిళా సంఘాల బ్యాంకు రుణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు చెల్లించడం లేదన్న హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.