• Home » Secunderabad

Secunderabad

Mandakrishna Madiga: నేడు ‘వర్గీకరణ’ విజయోత్సవ ర్యాలీ

Mandakrishna Madiga: నేడు ‘వర్గీకరణ’ విజయోత్సవ ర్యాలీ

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మార్ఫీఎస్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ మున్నంగి నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌ నరే్‌షమాదిగ తెలిపారు.

Janagaon District: పద్మావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు

Janagaon District: పద్మావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళుతున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు జనగామ జిల్లాలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది.

Supreme Court: మోదీ మద్దతే కీలక మలుపు..

Supreme Court: మోదీ మద్దతే కీలక మలుపు..

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల బీజేపీలో జోష్‌ వ్యక్తమవుతోంది. వర్గీకరణ అంశాన్ని తాము ఎన్నికల కోణంలో కాకుండా సామాజిక కోణంలోనే చూశామని, ఫలితంగా మున్ముందు మాదిగ సామాజికవర్గం తమకు అండగా ఉంటుందని భావిస్తోంది.

Secunderabad: సికింద్రాబాద్‌ జిల్లాను ఏర్పాటు చేయాలి...

Secunderabad: సికింద్రాబాద్‌ జిల్లాను ఏర్పాటు చేయాలి...

నిధుల కేటాయింపుల విషయంలో ప్రతిసారీ సికింద్రాబాద్‌(Secunderabad)కు అన్యాయం జరుగుతోందని, అందువల్లే సికింద్రాబాద్‌ ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని లష్కర్‌ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్‌ కుమార్‌ గౌడ్‌(Pawan Kumar Goud) డిమాండ్‌ చేశారు.

Mahankali Temple: రేవంత్‌ ఆలోచన మారాలని మొక్కుకున్నా

Mahankali Temple: రేవంత్‌ ఆలోచన మారాలని మొక్కుకున్నా

కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలో మార్పు రావాలని మహాంకాళి అమ్మవారిని కోరుకున్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ తెలిపారు.

Alert: ప్రయాణికులకు అలర్ట్.. జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..

Alert: ప్రయాణికులకు అలర్ట్.. జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..

సికింద్రాబాద్(secunderabad) పరిధిలోని పూణే డివిజన్‌(Pune Division)లో వచ్చే మూడు రోజులు పలు ట్రైన్స్ రద్దయ్యాయి. ఈ మేరకు అధికారులు రద్దైన ట్రైన్ల వివరాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూణే డివిజన్‌లో జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దయ్యాయి.

Rangam Bhavishyavani: ఆనందపరిచేలా స్వర్ణలత భవిష్యవాణి.. వైభవంగా ‘రంగం’ ఘట్టం

Rangam Bhavishyavani: ఆనందపరిచేలా స్వర్ణలత భవిష్యవాణి.. వైభవంగా ‘రంగం’ ఘట్టం

Telangana: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమంలో ఘనంగా జరిగింది. బోనాలు పండుగ తరవాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని స్వర్ణలత భవిష్యవాణి పలికారు. అమ్మవారి ప్రతిరూపంలో మాతంగి స్వర్ణలత ఏ ఏ అంశాలు వ్యక్తపరుస్తుందనే ఆసక్తితో ఎదురు చూస్తున్న భక్తజనానికి అమ్మవారికి పలుకులు ఆనందాన్ని ఇచ్చాయి.

Hyderabad : ఘనంగా లష్కర్‌ బోనాలు

Hyderabad : ఘనంగా లష్కర్‌ బోనాలు

ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. నెత్తిన బోనమెత్తి వచ్చిన ఆడబిడ్డలు, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో లష్కర్‌ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

Kishan Reddy: ఆ విషయంలో నెహ్రూ తర్వాత మోడీనే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: ఆ విషయంలో నెహ్రూ తర్వాత మోడీనే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

2024పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులన్ని బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు, కుట్రలు చేశాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా కార్యకర్తల విసృతస్థాయి సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

Telangana: ఘనంగా మహంకాళి బోనాల పండుగ.. భారీగా తరలివస్తున్న భక్తులు..

Telangana: ఘనంగా మహంకాళి బోనాల పండుగ.. భారీగా తరలివస్తున్న భక్తులు..

సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ ఘనంగా జరుగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి