• Home » Secunderabad

Secunderabad

Hyderabad: ముత్యాలమ్మ గుడి దాడి వెనుక ఉన్నది వాళ్లే.. రెండో కేసు నమోదు

Hyderabad: ముత్యాలమ్మ గుడి దాడి వెనుక ఉన్నది వాళ్లే.. రెండో కేసు నమోదు

ముత్యాలమ్మ గుడిపై దాడి కేసులో మోటివేషనల్‌ స్పీకర్ మునావర్ జామ, మెట్రో పోలీస్ హోటల్ యజమాని అబ్దుల్ రషీద్, హోటల్ మేనేజర్ రెహమాన్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గుడిపై దాడికి పాల్పడ్డ వ్యక్తులు హోటల్‌లో బస చేసినట్లు విచారణ పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన నిందితుడు..

Hyderabad: మరో విగ్రహం ధ్వంసం

Hyderabad: మరో విగ్రహం ధ్వంసం

హైదరాబాద్‌లో మరో విగ్రహ ధ్వంసం ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు.

Hyderabad: ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో కీలక మలుపు..

Hyderabad: ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో కీలక మలుపు..

సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అమ్మవారి విగ్రహంపై దాడి సమయంలో ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Tension.. Tension.. సికింద్రాబాద్ మోండ మార్కెట్ వద్ద టెన్షన్.. టెన్షన్..

Tension.. Tension.. సికింద్రాబాద్ మోండ మార్కెట్ వద్ద టెన్షన్.. టెన్షన్..

సికింద్రాబాద్ మోండ మార్కెట్ ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. బీజేపీ కార్పొరేటర్లు, వీహెచ్‌పీ, భజరంగదళ్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాయి.

Krishna Express: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కి యాభై ఏళ్లు

Krishna Express: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కి యాభై ఏళ్లు

జాతిపిత మహాత్మగాంధీ పుట్టిన అక్టోబరు 2వ తేదీకి దక్షిణమధ్య రైల్వేకి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ జోన్‌ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు ఇదే రోజున ప్రారంభమయ్యాయి.

Hyderabad: ‘వందేభారత్‌’కు స్వాగతం

Hyderabad: ‘వందేభారత్‌’కు స్వాగతం

ప్రధాని మోదీ ప్రారంభించిన నాగపూర్‌-సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలు శనివారం అర్ధరాత్రి సికింద్రాబాద్‌ చేరింది.

Railway Repairs: ఇంటికన్నె వద్ద రెండో ట్రాక్‌ సిద్ధం

Railway Repairs: ఇంటికన్నె వద్ద రెండో ట్రాక్‌ సిద్ధం

భారీ వర్షాలతో సికింద్రాబాద్‌-విజయవాడ సెక్షన్‌లోని మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య 418 కి.మీ వద్ద ట్రాక్‌ ధ్వంసమైన ప్రాంతంలో మరమ్మతు పనులు దాదాపు పూర్తయ్యాయి.

Train Services: రైళ్ల పునరుద్ధరణ..

Train Services: రైళ్ల పునరుద్ధరణ..

ఇంటికన్నె-కేసముద్రం, మహబూబాబాద్‌-తాళ్లపూసలపల్లి స్టేషన్ల మధ్య కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు కొలిక్కి వచ్చాయి.

Drugs: సికింద్రాబాద్‌లో భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం

Drugs: సికింద్రాబాద్‌లో భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం

Telangana: హైదరాబాద్‌లో వరుసగా డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. నెలల వ్యవధిలోనే భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ నిర్మలనకు పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదో ఒక చోట డ్రగ్స్ పట్టుబడటం పోలీసులకు పెను సవాల్‌గా మారింది.

Ravneet Singh: ఎయిర్‌పోర్ట్‌ తరహాలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌

Ravneet Singh: ఎయిర్‌పోర్ట్‌ తరహాలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు తరహాలో ప్రపంచశ్రేణి ప్రమాణాలతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఆధునిక రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ర వ్‌నీత్‌ సింగ్‌ పేర్కొన్నారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి