• Home » Secunderabad

Secunderabad

Special trains: దీపావళి, ఛత్‌ పండుగలకు 804 ప్రత్యేక రైళ్లు

Special trains: దీపావళి, ఛత్‌ పండుగలకు 804 ప్రత్యేక రైళ్లు

దీపావళి, ఛత్‌ పండుగల(Diwali and Chhat festivals) సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లొచ్చేందు ప్రయాణికుల సౌకర్యార్థం 804 ప్రత్యేక రైళ్లను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్యరైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Secunderabad: గాంధీలో నీళ్లు లేక శస్త్రచికిత్సలు వాయిదా!

Secunderabad: గాంధీలో నీళ్లు లేక శస్త్రచికిత్సలు వాయిదా!

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో శస్త్ర చికిత్సలు వాయిదా పడ్డాయి. నీటి సరఫరా కొనసాగేవరకూ ఆపరేషన్లు జరగవని వైద్యులు స్పష్టం చేశారని రోగులు వాపోతున్నారు.

Hyderabad: మెట్రో పొలిస్‌ హోటల్‌ యజమాని, మేనేజర్‌ అరెస్ట్‌

Hyderabad: మెట్రో పొలిస్‌ హోటల్‌ యజమాని, మేనేజర్‌ అరెస్ట్‌

మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యకలాపాలను నిర్వహించిన సికింద్రాబాద్‌ మెట్రో పొలిస్‌ హోటల్‌ యజమాని రషీద్‌, మేనేజర్‌ రహమాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Secunderabad Bandh: సికింద్రాబాద్‌లో బంద్.. ఆందోళనకారులపై కేసు నమోదు

Secunderabad Bandh: సికింద్రాబాద్‌లో బంద్.. ఆందోళనకారులపై కేసు నమోదు

హైదరాబాద్‌లోని కుమ్మరిగూడలో ఆలయంలో విగ్రహం ధ్వంసం ఘటన నేపథ్యంలో శుక్రవారం హిందూ సంఘాలు ఇచ్చిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆ క్రమంలో సికింద్రాబాద్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పలు పోలీస్ స్టేషన్లలో ఆందోళనకారులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదు కాగా.. గోపాలపురం పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. ఈ బంద్ నేపథ్యంలో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు.

సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత

సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత

సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందూ సంఘాల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు పలుమార్లు లాఠీ చార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది.

Secunderabad: నిర్మానుష్యంగా సికింద్రాబాద్.. కొనసాగుతున్న బంద్

Secunderabad: నిర్మానుష్యంగా సికింద్రాబాద్.. కొనసాగుతున్న బంద్

సికింద్రాబాద్ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. వీరంతా కలిసి మహంకాళి టెంపుల్ నుంచి విగ్రహం ధ్వంసం అయినా టెంపుల్ వరకు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Secunderabad: విగ్రహారాధనపై ద్వేషంతో దుశ్చర్య

Secunderabad: విగ్రహారాధనపై ద్వేషంతో దుశ్చర్య

సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Hyderabad: ముత్యాలమ్మ గుడి దాడి వెనుక ఉన్నది వాళ్లే.. రెండో కేసు నమోదు

Hyderabad: ముత్యాలమ్మ గుడి దాడి వెనుక ఉన్నది వాళ్లే.. రెండో కేసు నమోదు

ముత్యాలమ్మ గుడిపై దాడి కేసులో మోటివేషనల్‌ స్పీకర్ మునావర్ జామ, మెట్రో పోలీస్ హోటల్ యజమాని అబ్దుల్ రషీద్, హోటల్ మేనేజర్ రెహమాన్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గుడిపై దాడికి పాల్పడ్డ వ్యక్తులు హోటల్‌లో బస చేసినట్లు విచారణ పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన నిందితుడు..

Hyderabad: మరో విగ్రహం ధ్వంసం

Hyderabad: మరో విగ్రహం ధ్వంసం

హైదరాబాద్‌లో మరో విగ్రహ ధ్వంసం ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు.

Hyderabad: ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో కీలక మలుపు..

Hyderabad: ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో కీలక మలుపు..

సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అమ్మవారి విగ్రహంపై దాడి సమయంలో ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి