Home » Secunderabad
ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్రకు రైలులో సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారని సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ జావీద్ తెలిపారు.
ఒడిశా(Odisha) నుంచి సికింద్రాబాద్ మీదగా మహారాష్ట్ర(Maharashtra)కు రైలులో పొడి గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారని సికింద్రాబాద్ రైల్వే డీస్పీ జావీద్, సీఐ సాయి ఈశ్వర్గౌడ్ తెలిపారు.
సికింద్రాబాద్-ముజాఫర్పూర్(Secunderabad-Muzaffarpur) మార్గంలో జనవరి 7నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు(కొద్దిరోజులు మినహా)వీక్లీ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
ప్రయాణికులకు అలర్ట్. ఈరోజు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన కృష్ణా ఎక్స్ ప్రెస్ ఇంకా మొదలుకాలేదు. ఎందుకంటే పలు కారణాలతో ఈ ట్రైన్ ఇంకా సికింద్రాబాద్ చేరుకోలేదు. దీంతో ఈ రైలు కోసం స్టేషన్ వచ్చిన ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు.
భాగ్యనగరంలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. గురువారం సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
ఒడిశా నుంచి సికింద్రాబాద్(Odisha to Secunderabad) మీదుగా రైలులో గంజాయిని తరలిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు అనేక మంది ప్రత్యేక ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే దేశంలో ఉన్న పలు ప్రత్యేక ప్రాంతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. అక్కడికి సికింద్రాబాద్ నుంచి ఎలా వెళ్లాలనేది కూడా ఇక్కడ తెలుసుకుందాం.
ఒడిస్సా నుంచి సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్ర(Maharashtra)కు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) పట్టుకున్నారు. 10.070 కిలోల గంజాయి సరుకును స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ బుధవారం వైభవంగా జరిగింది. సోమవారం నుంచి మొదలైన విగ్రహ పునఃప్రతిష్ఠ బుధవారం జరిగిన పూజలతో ముగిసింది.
ప్రయాణికుల సౌకార్యార్ధం సికింద్రాబాద్-విల్లుపురం-సికింద్రాబాద్(Secunderabad-Villupuram-Secunderabad) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.