• Home » Secunderabad

Secunderabad

Secunderabad: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో 4.9 కిలోల గంజాయి పట్టివేత

Secunderabad: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో 4.9 కిలోల గంజాయి పట్టివేత

ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని సికింద్రాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు రైలులో సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారని సికింద్రాబాద్‌ రైల్వే డీఎస్పీ జావీద్‌ తెలిపారు.

Secunderabad: ఒడిశా టు మహారాష్ట్రకు గంజాయి సరఫరా..

Secunderabad: ఒడిశా టు మహారాష్ట్రకు గంజాయి సరఫరా..

ఒడిశా(Odisha) నుంచి సికింద్రాబాద్‌ మీదగా మహారాష్ట్ర(Maharashtra)కు రైలులో పొడి గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు అరెస్టు చేశారని సికింద్రాబాద్‌ రైల్వే డీస్పీ జావీద్‌, సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్‌ తెలిపారు.

Hyderabad: సికింద్రాబాద్‌-ముజాఫర్‌పూర్‌ మధ్య వీక్లీ స్పెషల్స్‌ రైలు

Hyderabad: సికింద్రాబాద్‌-ముజాఫర్‌పూర్‌ మధ్య వీక్లీ స్పెషల్స్‌ రైలు

సికింద్రాబాద్‌-ముజాఫర్‌పూర్‌(Secunderabad-Muzaffarpur) మార్గంలో జనవరి 7నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు(కొద్దిరోజులు మినహా)వీక్లీ స్పెషల్‌ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

Krishna Express: ప్రయాణికులకు అలర్ట్.. కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఆలస్యం..

Krishna Express: ప్రయాణికులకు అలర్ట్.. కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఆలస్యం..

ప్రయాణికులకు అలర్ట్. ఈరోజు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన కృష్ణా ఎక్స్ ప్రెస్ ఇంకా మొదలుకాలేదు. ఎందుకంటే పలు కారణాలతో ఈ ట్రైన్ ఇంకా సికింద్రాబాద్ చేరుకోలేదు. దీంతో ఈ రైలు కోసం స్టేషన్ వచ్చిన ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు.

 BREAKING:  భాగ్యనగరంలో వరుసగా భారీ అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు

BREAKING: భాగ్యనగరంలో వరుసగా భారీ అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు

భాగ్యనగరంలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. గురువారం సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.

Secunderabad: రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత..

Secunderabad: రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత..

ఒడిశా నుంచి సికింద్రాబాద్‌(Odisha to Secunderabad) మీదుగా రైలులో గంజాయిని తరలిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Christmas Special Trains: క్రిస్మస్ సందర్భంగా ఈ ప్రాంతాలకు సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు

Christmas Special Trains: క్రిస్మస్ సందర్భంగా ఈ ప్రాంతాలకు సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు

క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు అనేక మంది ప్రత్యేక ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే దేశంలో ఉన్న పలు ప్రత్యేక ప్రాంతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. అక్కడికి సికింద్రాబాద్ నుంచి ఎలా వెళ్లాలనేది కూడా ఇక్కడ తెలుసుకుందాం.

Secunderabad: రైల్వేస్టేషన్‌లో పది కిలోల గంజాయి స్వాధీనం

Secunderabad: రైల్వేస్టేషన్‌లో పది కిలోల గంజాయి స్వాధీనం

ఒడిస్సా నుంచి సికింద్రాబాద్‌ మీదుగా మహారాష్ట్ర(Maharashtra)కు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) పట్టుకున్నారు. 10.070 కిలోల గంజాయి సరుకును స్వాధీనం చేసుకున్నారు.

ఘనంగా ముత్యాలమ్మ  విగ్రహ పునఃప్రతిష్ఠ

ఘనంగా ముత్యాలమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠ

సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ బుధవారం వైభవంగా జరిగింది. సోమవారం నుంచి మొదలైన విగ్రహ పునఃప్రతిష్ఠ బుధవారం జరిగిన పూజలతో ముగిసింది.

Trains: 12న సికింద్రాబాద్‌-విల్లుపురం ప్రత్యేక రైలు

Trains: 12న సికింద్రాబాద్‌-విల్లుపురం ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకార్యార్ధం సికింద్రాబాద్‌-విల్లుపురం-సికింద్రాబాద్‌(Secunderabad-Villupuram-Secunderabad) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి