Home » Scientists
భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి జాన్ హోప్ఫీల్డ్, జెఫ్రీ హింటన్లను వరించింది. కృత్రిమ నాడీ వ్యవస్థలతో మెషీన్ లెర్నింగ్ను సాధ్యం చేసేలా వీరిద్దరూ సిద్ధాంతపరమైన ఆవిష్కరణలకు రూపకల్పన చేశారు.
వైద్య రంగంలో అందించిన విశేష సేవలకుగానూ అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్కున్లను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారం వరించింది.
ఇస్రో ప్రతిష్ఠాత్మక మూన్ మిషన్ చంద్రయాన్-3కు సంబంధించిన మరో కీలక అప్డేట్ వచ్చింది. చంద్రయాన్-3 మిషన్, ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు..
చైనాలో ఉన్న త్రీగోర్జెస్ డ్యామ్ తో సమస్త మానవాళికే ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భూ గమనంలో మార్పులు సంభవిస్తున్నాయని, ఇది మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పరిశోధనలతో ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు.
గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని భూభాగంలో చమురు, సహజవాయువుల నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని బీర్బల్ సాహ్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్ (బీఎ్సఐపీ) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ మరో మైలురాయిని చేరుకుంది. చెన్నైలోని తిరవిందాండై తీరం నుంచి తన మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ-1....
చంద్రయాన్-3 ఘన విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన తదుపరి మూన్ మిషన్లు చంద్రయాన్-4, 5పై దృష్టిపెట్టింది.
శత్రుదేశాల గుండెల్లో గుబులు పుట్టించగల స్వీయ విధ్వంసక డ్రోన్ను ‘నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్’ (ఎన్ఏఎల్) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. 30 హెచ్పీ సామర్థ్యం గల ఇంజిన్తో కూడిన ఈ డ్రోన్ వెయ్యి కి.మీ.ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు.
దేశంలో భారీ వర్షాలను ముందుగానే గుర్తించి హెచ్చరించే వ్యవస్థలు ఉన్నట్లే కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని కూడా ముందుగానే గుర్తించి హెచ్చరించే వ్యవస్థలను రూపొందించాలని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి