• Home » Science

Science

Bihar: కేంద్ర మంత్రి ఫోన్ కాల్.. డాక్టర్ కావాలనే విద్యార్థిని ఆశలు సజీవం

Bihar: కేంద్ర మంత్రి ఫోన్ కాల్.. డాక్టర్ కావాలనే విద్యార్థిని ఆశలు సజీవం

ఖుష్బూ ఇటీవల 10వ తరగతిలో 500 మార్కులకు 399 మార్కులు సాధించింది. 400 మార్కుల అంచనాలకు ఒక్క మార్కు తేడా రావడంతో ఆమెను బలవంతంగా సైన్స్ కోర్సుకు బదులు ఆర్ట్స్‌లో చేర్పించారు. దాంతో ఆమె కన్నీటిపర్యంతమైంది.

Holi Hostage: హోలీకి పర్మిషన్ ఇవ్వలేదని 150 మంది కాలేజీ సిబ్బంది నిర్బంధం

Holi Hostage: హోలీకి పర్మిషన్ ఇవ్వలేదని 150 మంది కాలేజీ సిబ్బంది నిర్బంధం

విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యంపై జిల్లా యంత్రాగం విచారణ జరిపి, నలుగురు విద్యార్థి నాయకులను ఘటనకు బాధ్యులుగా గుర్తించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ అనామిక జైన్ తెలిపారు. ఆ నలుగురుని కళాశాల నుంచి బహిష్కరిస్తూ, వారిని టీసీలు తీసుకోవాలని ఆదేశించినట్టు వివరించారు.

Pawan Kalyan: ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం చర్చలు..

Pawan Kalyan: ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం చర్చలు..

శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలో స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమై.. అంతరిక్ష రంగంలో సంస్థ చేసిన పరిశోధనల గురించి తెలుసుకున్నారు.

ISRO : జాబిల్లిపై మట్టిని తెచ్చేద్దాం..!

ISRO : జాబిల్లిపై మట్టిని తెచ్చేద్దాం..!

చంద్రయాన్‌-3 ఘన విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన తదుపరి మూన్‌ మిషన్లు చంద్రయాన్‌-4, 5పై దృష్టిపెట్టింది.

 National Aerospace Laboratories :  శత్రు విధ్వంసక ఆత్మాహుతి డ్రోన్‌

National Aerospace Laboratories : శత్రు విధ్వంసక ఆత్మాహుతి డ్రోన్‌

శత్రుదేశాల గుండెల్లో గుబులు పుట్టించగల స్వీయ విధ్వంసక డ్రోన్‌ను ‘నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌’ (ఎన్‌ఏఎల్‌) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. 30 హెచ్‌పీ సామర్థ్యం గల ఇంజిన్‌తో కూడిన ఈ డ్రోన్‌ వెయ్యి కి.మీ.ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు.

JNTU: కంప్యూటర్‌ సైన్స్‌ బోధనకు వారూ అర్హులే!

JNTU: కంప్యూటర్‌ సైన్స్‌ బోధనకు వారూ అర్హులే!

కంప్యూటర్‌ సైన్స్‌, అనుబంధ కోర్సుల్లో బోధనకు ఇంజనీరింగ్‌ ఇతర బ్రాంచ్‌ల ప్రొఫెసర్లు కూడా అర్హులేనని జేఎన్‌టీయూ స్పష్టం చేసింది.

Delhi : పరిశోధన, ఆవిష్కరణల్లో మరింత ప్రైవేటు భాగస్వామ్యం

Delhi : పరిశోధన, ఆవిష్కరణల్లో మరింత ప్రైవేటు భాగస్వామ్యం

పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింతగా ఆహ్వానిస్తున్నట్టు నిర్మల పేర్కొన్నారు. ప్రాథమిక పరిశోధన, నమూనా అభివృద్ధిలకు అనుసంధాన్‌ జాతీయ పరిశోధన నిధి ద్వారా కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Scientists: మానవ చర్మంతో రోబోకు మనిషి ముఖం.. జపాన్ శాస్త్రవేత్తల అరుదైన ఘనత

Scientists: మానవ చర్మంతో రోబోకు మనిషి ముఖం.. జపాన్ శాస్త్రవేత్తల అరుదైన ఘనత

జపనీస్ శాస్త్రవేత్తలు(Japan Scientists) మానవ చర్మంతో రోబోకి ముఖాన్ని రూపొందించి అరుదైన రికార్డు సృష్టించారు. మానవ చర్మంతో రూపొందించిన చిరునవ్వుతో ఉన్న ఈ ముఖాన్ని హ్యుమనాయిడ్ రోబోకి జత చేయవచ్చు. రోబోల ముఖ కవళికలు అచ్చం మనిషిలా ఉండాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.

Hyderabad: కామర్స్‌ వైపు మొగ్గు ..

Hyderabad: కామర్స్‌ వైపు మొగ్గు ..

దోస్త్‌ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 76,290 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా.. వీరిలో 58,920 (77.23 శాతం) మంది కామర్స్‌, లైఫ్‌ సైన్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ కోర్సులనే ఎంపిక చేసుకున్నారు.

Mosquito Bites: దోమలు కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయో తెలుసా?

Mosquito Bites: దోమలు కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయో తెలుసా?

శరీరం వేడి, శ్వాసలోని బొగ్గుపులుసువాయువు శాతం, దుస్తులు రంగు, శ్వేదం వాసన తదితరాల ఆధారంగా దోమలు కొందరికే ఎక్కువగా టార్గెట్ చేస్తాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి