• Home » Science

Science

Birds on power lines: కరెంట్ తీగలపై కూర్చున్న పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు.. కారణమేంటంటే..

Birds on power lines: కరెంట్ తీగలపై కూర్చున్న పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు.. కారణమేంటంటే..

విద్యుత్‌ను సరఫరా చేసే తీగలు చాలా ప్రమాదకరం. వాటి జోలికి వెళితే ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అయితే కరెంట్ తీగలపై కూర్చున్న పక్షులకు మాత్రం ఏమీ కాదు. పక్షులు హాయిగా కరెంట్ తీగలపై కూర్చుంటాయి. అయినా అవి ప్రాణాలతోనే ఉంటాయి.

Science Fair శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన అవసరం

Science Fair శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన అవసరం

విద్యార్థులకు శాస్త్రసాంకేతిక రంగాలపై అవగాహన ఉండాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌ కార్యక్రమాన్ని ఆమె టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, సర్వశిక్ష అభియాన్‌ జిల్లా అధికారి గౌరీశంకర్‌రావు, డీఈవో కేవీఎస్‌ కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

Collector: విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలి

Collector: విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలి

విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాలు పెంచుకోవాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ సూచించారు. విద్యాశాఖ-సమగ్రశిక్ష సంయుక్తంగా శనివారం స్థానిక జ్యోతిరావ్‌ పూలే భవనంలో ఏర్పాటు చేసిన కెరీర్‌ ఎక్స్‌పో, ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి, ప్రసంగించారు.

James D Watson: డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ కన్నుమూత

James D Watson: డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ కన్నుమూత

డీఎన్ఏలో పరమాణువుల అమరికను వివరించిన అమెరికన్ శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ తుది శ్వాస విడిచారు. డీఎన్ఏ అమరికను అనుగొన్నందుకు ఆయన 1963లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.

Hair Regrow Serum: బట్టతల ఉన్న వారికి శుభవార్త.. ఈ సీరమ్ 20 రోజుల్లో జుట్టు మొలిపిస్తుంది..

Hair Regrow Serum: బట్టతల ఉన్న వారికి శుభవార్త.. ఈ సీరమ్ 20 రోజుల్లో జుట్టు మొలిపిస్తుంది..

సాధారణంగా మినాక్సిడిల్ వాడితే బ్లడ్ ఫ్లో పెరిగి జట్టు మళ్లీ మొలుస్తుంది. ఫినస్ట్రైడ్ వాడితే అది హార్మోన్ల మీద ప్రభావం చూపి జుట్టు మళ్లీ మొలిచేలా చేస్తుంది. ఈ సీరమ్ అలా కాదు. మెటబాలిక్ సిగ్నలింగ్ ద్వారా పని చేస్తుంది.

Bihar: కేంద్ర మంత్రి ఫోన్ కాల్.. డాక్టర్ కావాలనే విద్యార్థిని ఆశలు సజీవం

Bihar: కేంద్ర మంత్రి ఫోన్ కాల్.. డాక్టర్ కావాలనే విద్యార్థిని ఆశలు సజీవం

ఖుష్బూ ఇటీవల 10వ తరగతిలో 500 మార్కులకు 399 మార్కులు సాధించింది. 400 మార్కుల అంచనాలకు ఒక్క మార్కు తేడా రావడంతో ఆమెను బలవంతంగా సైన్స్ కోర్సుకు బదులు ఆర్ట్స్‌లో చేర్పించారు. దాంతో ఆమె కన్నీటిపర్యంతమైంది.

Holi Hostage: హోలీకి పర్మిషన్ ఇవ్వలేదని 150 మంది కాలేజీ సిబ్బంది నిర్బంధం

Holi Hostage: హోలీకి పర్మిషన్ ఇవ్వలేదని 150 మంది కాలేజీ సిబ్బంది నిర్బంధం

విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యంపై జిల్లా యంత్రాగం విచారణ జరిపి, నలుగురు విద్యార్థి నాయకులను ఘటనకు బాధ్యులుగా గుర్తించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ అనామిక జైన్ తెలిపారు. ఆ నలుగురుని కళాశాల నుంచి బహిష్కరిస్తూ, వారిని టీసీలు తీసుకోవాలని ఆదేశించినట్టు వివరించారు.

Pawan Kalyan: ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం చర్చలు..

Pawan Kalyan: ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం చర్చలు..

శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలో స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమై.. అంతరిక్ష రంగంలో సంస్థ చేసిన పరిశోధనల గురించి తెలుసుకున్నారు.

ISRO : జాబిల్లిపై మట్టిని తెచ్చేద్దాం..!

ISRO : జాబిల్లిపై మట్టిని తెచ్చేద్దాం..!

చంద్రయాన్‌-3 ఘన విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన తదుపరి మూన్‌ మిషన్లు చంద్రయాన్‌-4, 5పై దృష్టిపెట్టింది.

 National Aerospace Laboratories :  శత్రు విధ్వంసక ఆత్మాహుతి డ్రోన్‌

National Aerospace Laboratories : శత్రు విధ్వంసక ఆత్మాహుతి డ్రోన్‌

శత్రుదేశాల గుండెల్లో గుబులు పుట్టించగల స్వీయ విధ్వంసక డ్రోన్‌ను ‘నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌’ (ఎన్‌ఏఎల్‌) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. 30 హెచ్‌పీ సామర్థ్యం గల ఇంజిన్‌తో కూడిన ఈ డ్రోన్‌ వెయ్యి కి.మీ.ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి