• Home » Schools

Schools

SMC ELECTIONS : ఎస్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతం

SMC ELECTIONS : ఎస్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతం

పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికల ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గంలోని మూడు మండలాలతోపాటు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు సజావుగా జరిగాయి. నియోజకవర్గంలోని హిందూపురం మండలం మలుగూరు, లేపాక్షి మండలం మైదుగోళం పాఠశాల మినహాయించి మొత్తం ప్రక్రియ పూర్తి చేశారు. చైర్మన, వైస్‌ చైర్మన సభ్యులను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు.

Food Poisoning: కలుషిత ఆహారంతో 49 మంది విద్యార్థులకు అస్వస్థత

Food Poisoning: కలుషిత ఆహారంతో 49 మంది విద్యార్థులకు అస్వస్థత

కలుషితాహారం తిని 49 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Private Schools: ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25% సీట్లు ఇవ్వండి

Private Schools: ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25% సీట్లు ఇవ్వండి

ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

School Maintenance Grant: బడి శుభ్రంగా.. ఆవరణ పచ్చగా

School Maintenance Grant: బడి శుభ్రంగా.. ఆవరణ పచ్చగా

పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటును విడుదల చేసింది. ఈ గ్రాంటు కింద వచ్చే మొత్తంతో పాఠశాలల నిర్వహణలో భాగంగా అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల స్కూళ్లతో పాటు, మోడల్‌ స్కూళ్లలో గదులు, మురుగుదొడ్ల శుభ్రత, ఆవరణలోని మొక్కలకు నీళ్లు పోయడం, బడి పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి పనులను నిర్వహిస్తారు.

Vikarabad: గురుకుల విద్యార్థులకు అస్వస్థత

Vikarabad: గురుకుల విద్యార్థులకు అస్వస్థత

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. ఈ మధ్యనే వికారాబాద్‌ అనంతగిరిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పలువురు విద్యార్థులు పచ్చ కామెర్లకు గురవ్వగా, తాజాగా ఇదే పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు కామెర్లతో ఆస్పత్రిలో చేరారు.

CM Revanth Reddy: ప్రైవేటు టీచర్లను అవమానించేలా సీఎం వ్యాఖ్య

CM Revanth Reddy: ప్రైవేటు టీచర్లను అవమానించేలా సీఎం వ్యాఖ్య

ప్రైవేటు స్కూళ్లలో పదోతరగతి ఫెయిల్‌ అయినవారే ఉపాధ్యాయులుగా ఉన్నారంటూ.. వారిని అవమానించేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం తగదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు.

T. Harish Rao: కారం మెతుకులతో కడుపు నింపుకోవాలా?

T. Harish Rao: కారం మెతుకులతో కడుపు నింపుకోవాలా?

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కారం మెతుకులతో కడుపు నింపుకోవాల్సిందేనా.. మధ్యాహ్న భోజనంలో ఏం పెడుతున్నారు.. పిల్లలకు అందించే మెనూపై ప్రభుత్వం స్పందించాలని మాజీమంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు.

Hyderabad: పబ్‌లు, కార్పొరేట్‌ కళాశాలలు, ఐటీ కంపెనీల్లో.. డ్రగ్స్‌ టెస్ట్‌లు

Hyderabad: పబ్‌లు, కార్పొరేట్‌ కళాశాలలు, ఐటీ కంపెనీల్లో.. డ్రగ్స్‌ టెస్ట్‌లు

డ్రగ్స్‌ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్న నార్కోటిక్‌ బ్యూరో(Bureau of Narcotics) అధికారులు సరికొత్త కార్యక్రమానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ తరహాలోనే డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించేందుకు వారు సిద్ధమవుతున్నారు.

 Little Flower School : కరస్పాండెంట్‌ ఆంజనేయులు గౌడ్‌పై దాడి

Little Flower School : కరస్పాండెంట్‌ ఆంజనేయులు గౌడ్‌పై దాడి

నగరంలోని లిటిల్‌ ఫ్లవర్‌ పాఠశాల కరస్పాండెంట్‌ ఆంజనేయులు గౌడ్‌పై ఇద్దరు బాలికల కుటుంబ సభ్యులు శుక్రవారం దాడి చేశారు. అదే పాఠశాల హాస్టల్‌లో ఉంటున్న తమ చిన్నారులపై ఆయన కొన్నాళ్లుగా లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నో ఏళ్ల నుంచి విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఆయనపై ఈ తరహా ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఆంజనేయులు గౌడ్‌ వయసు 77 ఏళ్లు. విద్యాసంస్థల నిర్వహణతోపాటు సాహితీ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆయన నగరవాసులకు సుపరిచితులు. ఆయనపై దాడి జరుగుతున్న విషయం తెలుసుకున్న టూటౌన పోలీసులు వెంటనే పాఠశాలకు వెళ్లారు. నాలుగు, ఐదో ...

Schools: ప్రైవేటు స్కూళ్లకే మొగ్గు!

Schools: ప్రైవేటు స్కూళ్లకే మొగ్గు!

సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల చేరికలు పెరిగిపోతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి