Home » Schools
Half Day Schools: తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్. త్వరలో రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. హాఫ్ డే స్కూల్స్ ఎప్పటినుంచి ప్రారంభం కానున్నాయంటే..
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శభాష్ గూడెంలో దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మనోజ్.. చేర్యాల మండల కేంద్రంలోని వికాస్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు.
మండలంలోని యలక్కుంట్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు భయం భయంగా చదువులు సాగి స్తున్నారు. పాఠశాలలో 1-5 తరగతులుకు గాను 24 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికి మూడు పాఠశాల భవనాలుండగా, అందులో రెండు భవనాలు శిథిలం అయ్యాయి.
పాఠశాలల గదుల్లో పేలుడు పదార్ధాలు ఉంచామని, మంగళవారం ఉదయం 11 గంటలలోపు స్కూళ్లను ఖాళీ చేయాలని దుండగలు ఈ-మెయిల్స్లో హెచ్చరించినట్టు చెబుతున్నారు.
ఈశాన్య రుతుపవనాల ఆగమనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం తొమ్మిది జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ కేంద్రం ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
దసరా సెలవులు ముగిసిన నేపథ్యంలో మంగళవారం నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.
ఈ ప్రాంతంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దీంతో అక్టోబర్ 16 వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయని ప్రకటించారు. దీంతోపాటు పెళ్లిళ్లు సహా అనేక కార్యక్రమాలపై నిషేధం విధించారు. అయితే ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
విద్యాశాఖను సమూల ప్రక్షాళన చేస్తున్నామని, అందుకే ఆ శాఖను తన వద్దే పెట్టుకున్నానని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే టీచర్ల పదోన్నతులు, బదిలీల పక్రియ పూర్తి చేసి ప్రభుత్వంపై నమ్మకం కలిగించామన్నారు.
ప్రపంచంతో తెలంగాణ బిడ్డలు పోటీపడేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్"కు శ్రీకారం చుట్టారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన విద్యను అందించాలన్న లక్ష్యంతో సమీకృత గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.