Home » SC Classification
ఎస్సీ రిజర్వేషన్ అమలులో క్రీమీలేయర్ను పాటించాలన్న సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేసేందుకు రాష్ట్రాలు ముందుకు రావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కోరారు.
న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ తీర్పు రాగానే దక్షణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ముఖ్యమంత్రులు అమలు చేస్తామని చెప్పారని, గతంలో నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
‘‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లలో క్రీమీలేయర్ నిబంధన లేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు చేసిన నిర్దిష్టమైన సూచనలపై క్యాబినెట్లో పూర్తిస్థాయిలో చర్చించాం. మేధో మథనం తర్వాత..
ఎస్సీ వర్గీకరణ అంశంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.
ఎస్సీ వర్గీకరణ అంశంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.
దేశంలో మొదట తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణ అమలు కాబోతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించారని గుర్తు చేశారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్డీయే కూటమి పక్షాలైన లోక్ జనశక్తి పార్టీ(రాంవిలాస్), రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ-అథవాలే) తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్తామని లోక్ జనశక్తి పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ చట్ట రూపం దాల్చేవరకు కలిసికట్టుగా ముందుకు సాగాలని మంత్రి దామెదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రాలు వర్గీకరణను చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమని వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పు ఆ వర్గాల రిజర్వేషన్లకు భంగం కలిగించేలా ఉందని మాల మహానాడు నేతలు అన్నారు. ఈ నెల 8, 9, 10వ తేదీల్లో ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల అగ్రనేతలు, ఎంపీలను కలిసి.. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే వర్గీకరణ అనే అంశంపై చర్చిస్తామని మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య చెప్పారు.