Home » Sayaji Shinde
వచ్చే ఏడాది అక్టోబర్ 31వ తేదీ నుంచి నాసిక్లో జరుగనున్న మహా కుంభమేళా కోసం తపోవన్లోని 1,200 ఎకరాల్లో సాధువులకు వసతి గృహాలను నిర్మించాలని మహాయుతి సర్కార్ నిర్ణయించింది.
చాలాకాలంగా తాను సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఆ కారణంగానే ఈ సిస్టమ్ (రాజకీయాలు)లోకి వచ్చానని షాయాజీ షిండే చెప్పారు. తన సామాజిక సేవ కొనసాగుతుందని తెలిపారు.