• Home » Savitha

Savitha

Manmohan: మన్మోహన్‌కు ఏపీ మంత్రులు, ఎంపీల నివాళులు

Manmohan: మన్మోహన్‌కు ఏపీ మంత్రులు, ఎంపీల నివాళులు

Manmohan singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఏపీ మంత్రులు, ఎంపీ సంతాపం తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ దే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

AP News: పండగ పూట దారుణం.. అత్తాకోడలిపై అత్యాచారం..

AP News: పండగ పూట దారుణం.. అత్తాకోడలిపై అత్యాచారం..

కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన నలుగురు సభ్యుల ఓ కుటుంబం చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామం వద్ద పేపర్ మిల్లు కర్మాగారంలో వాచ్‌మెచ్‌గా పని చేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున రెండు ద్విచక్రవాహనాలపై నలుగురు దుండగులు ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు.

AP Ministers: రతన్ టాటా జీవితం అందరికీ ఆదర్శం.. ఏపీ మంత్రులు

AP Ministers: రతన్ టాటా జీవితం అందరికీ ఆదర్శం.. ఏపీ మంత్రులు

Andhrapradesh: రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. కేవలం పారిశ్రామికవేత్తగా మాత్రమే కాకుండా ఉన్నతమైన విలువలు కలిగిన అదర్శవాది రతన్ టాటా అని తెలిపారు. రతన్ టాటా జీవితం అందరికీ ఆదర్శమన్నారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో రతన్ టాటా సేవలు అద్వితీయమని కొనియాడారు.

Minister Nimmala Ramanaidu: మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతాం

Minister Nimmala Ramanaidu: మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతాం

మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 18వేల కోట్ల రూపాయల బకాయిలు ఒక్క జలవనరుల శాఖలోనే పెట్టిందని ఆరోపించారు.

Minister Savitha: త్వరలో నూతన ఏపీ టెక్స్‌టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీ..

Minister Savitha: త్వరలో నూతన ఏపీ టెక్స్‌టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీ..

ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఏపీ టెక్స్‌టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీ తీసుకురానున్నట్లు ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత(Minister Savitha) తెలిపారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వల్ల పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోందని ఆమె చెప్పారు.

AP News: విజయవాడలో చేనేత కళాకారుల వాక్

AP News: విజయవాడలో చేనేత కళాకారుల వాక్

Andhrapradesh: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు బుధవారం ఉదయం వాక్ నిర్వహించాను. స్టెల్లా కాలేజ్ నుంచి పంట కాలువ రోడ్డు వరకు కళాకారులు వాక్ చేయనున్నారు. చేనేత కళాకారులతో పాటు చేనేత శాఖ సంక్షేమ మంత్రి సవిత, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కమిషనర్ టెక్స్టైల్స్ రేఖా రాణి, ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి మోహన్ పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి