Home » Sankranthi festival
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమవుతుండగా.. ఏపీలో రాజకీయ నాయకులు పండగను అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. ఎందుకనుకుంటున్నారా....
Andhrapradesh: సంక్రాంతిని పురస్కరించుకుని నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబం రాకతో సందడి వాతావరణం నెలకొంది. నారావారిపల్లె గ్రామదేవత దొడ్డి గంగమ్మకు చేసిన నారా నందమూరి కుటుంబం ప్రత్యేక పూజలు చేసింది. కులదైవం నాగదేవతలకు చంద్రబాబు కుటుంబం సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి నైవేద్యాల సమర్పించింది.
Telangana: భాగ్యనగరం బోసిపోయింది. నగర రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని నగరవాసులు సొంతూళ్లకు తరలి వెళ్లారు.
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కస్పా పెంటపాడు కోడి పందాల బరిలో ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు.
సంక్రాంతి సంబరాల్లో పాల్లొనేందుకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అమరావతి నుంచి హెలికాప్టర్ లో
దేశానికి ఈ సంవత్సరం ప్రత్యేకమైనదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సంక్రాంతి అంటే సనాతన క్రాంతి అని, ఈ సనాతన క్రాంతిలోనే శ్రీ రాముడి ప్రతిష్ట జరగబోతుందని చెప్పారు. ఈ నెల 22 కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందని, అనేక ఏళ్ల పోరాటానికి ప్రతిఫలమే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట అని ఆయన తెలిపారు.
ప్రధాని మోదీ(PM Modi) దేశ రాజధాని ఢిల్లీలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ఆయన పలువురు ప్రముఖులతో కలిసి హాజరయ్యారు.
విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. భోగి సందర్భంగా యూనివర్సిటీలో మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు సాయికుమార్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ( Harish Rao ) సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు పై కైట్ ఫెస్టివల్నీ శనివారం నాడు ప్రారంభించారు.
సంక్రాంతి.. ఈ పేరు చెబితే చాలు.. పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు సొంత ఊళ్లకు వెళ్తామా అని ఆసక్తి చూపిస్తుంటారు.