Home » Sanjay Raut
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల కారణంగా పార్టీ కార్యకర్తలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదని, ఆ ప్రభావం పార్టీపై, నేరుగా చెప్పాలంటే పార్టీ ఎదుగుదలపై పడిందని రౌత్ అన్నారు.
ముంబైలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండటంతో పార్టీ పరిస్థితిపై చర్చించేందుకు ఇటీవల మాతోశ్రీ నివాసంలో ఠాక్రే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే పార్టీ కార్యకర్తలు, రౌత్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కంటే స్థానిక సంస్థల్లో పోటీకి ఎక్కువ మంది ఆశావహులు ఉన్నారని సంజయ్ రౌత్ చెప్పారు. బీజేపీతో అవిభక్త శివసేన పొత్తు ఉన్నప్పుడు కూడా బీఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో తమ పార్టీ స్వతంత్రంగానే పోటీ చేసిందని గుర్తుచేశారు.
ప్రభుత్వం ఏర్పాటు కోసం పార్టీల మధ్య చిచ్చుపెట్టడం, విడగొట్టడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని సంజయ్ రౌత్ ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ మెజారిటీకి కొన్ని సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నందున అధికారం వారి చేతిలో ఉందనే విషయాన్ని తాను అంగీకరిస్తారనని అన్నారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు భద్రత పెంచారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నాయకుడు సంజయ్ రౌత్ దేవేంద్ర ఫడ్నవీస్ను టార్గెట్ చేశారు. ఫడ్నవీస్ రాష్ట్రానికి హోం మంత్రిగా ఉన్నారని, అకస్మాత్తుగా తన సొంత భద్రతా ఏర్పాట్లను పెంచుకుంటున్నారని సంజయ్ రౌత్ ఎద్దెవా చేశారు. హోం మంత్రి ఇతరులకు భద్రత కల్పిస్తారు. కానీ ఈ హోం మంత్రి తన భద్రతను పెంచుకుంటున్నారని..
ముంబై నగరం గరిష్టంగా కేంద్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా సబర్బన్ ప్యాసింజర్ల పరంగా కూడా అత్యధిక స్థాయిలో ఉన్నారని, అయినప్పటికీ ప్రయాణికుల సమస్యల పరిష్కరానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రౌత్ విమర్శించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'మహా వికాస్ అఘాడి' కూటమి పొత్తుల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతుండటంతో తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే 'మహా వికాస్ అఘాడి' భాగస్వాములు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే చేసిన విజ్ఞప్తిని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ శనివారంనాడు సమర్ధించారు. దీని వెనుక ఒత్తిడి రాజకీయాలు ఉన్నాయనే వాదనలను ఆయన తోసిపుచ్చారు.
1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ 25వతేదీని 'రాజ్యాంగ హత్యా దినం'గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ తప్పుపట్టారు. ఎమర్జెన్సీని సమర్ధించారు. అటల్ బిహారీ వాజ్పేయి అప్పట్లో ప్రధానిగా ఉన్నా అప్పటి పరిస్థితిని బట్టి ఎమర్జెన్సీ విధించి ఉండేవారని అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నాయకత్వంపై ఒకప్పుడు కాంగ్రెస్ నేతలతోపాటు, ఇండియా కూటమి(INDIA Alliance) నేతలకు ఓ సందేహం ఉండేది. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో ఆ సందేహం తీరిపోయింది.