• Home » Sand Mafia

Sand Mafia

Peddapalli: ఇసుక  రీచ్‌లలో.. ఇష్టారాజ్యం!

Peddapalli: ఇసుక రీచ్‌లలో.. ఇష్టారాజ్యం!

పెద్దపల్లి జిల్లాలోని తాడిచర్ల బ్లాక్‌-2 గోపాల్‌పూర్‌ ఇసుక రీచ్‌.. సాధారణంగా ఇక్కడ ఎవరైనా లారీ యజమాని ఇసుక నింపుకోవాలంటే వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకుని.. డబ్బు చెల్లించి ఆర్డర్‌ కాపీ (ఓఆర్‌డీ) తీసుకోవాలి. కానీ, ఈ రీచ్‌లో లోడింగ్‌ కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యం.

AP News: బరితెగించిన ఇసుకాసురులు.. నదిలో ఏకంగా..

AP News: బరితెగించిన ఇసుకాసురులు.. నదిలో ఏకంగా..

Andhra Pradesh News: నదీ గర్భంలోని ఇసుక తవ్వి తీసుకురావాలంటే కష్టమనుకున్నారేమో.. ఏకంగా నదిలోనే రోడ్డు వేసుకుంటున్నారు. నది మధ్య వరకు వాహనాలను తీసుకెళ్లి ఇసుక తవ్వి..

ఇసుక తవ్వకం చార్జీలే వసూలు చేయాలి

ఇసుక తవ్వకం చార్జీలే వసూలు చేయాలి

ఇసుక రీచ్‌ల్లో వినియోగదారుల నుంచి కేవలం తవ్వకం చార్జీలే వసూలు చేయాలని, అంతకుమించి మరే అదనపు భారం వేయవద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

సీఎం నిర్ణయంతో ట్రాక్టర్‌ ఇసుక ధర 900లే!

సీఎం నిర్ణయంతో ట్రాక్టర్‌ ఇసుక ధర 900లే!

ఇసుక రేవుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక ఉచితంగా తీసుకు వెళ్ల వచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకొన్న తర్వాత...

Avanigadda: రెచ్చిపోయిన శాండ్ మాఫియా.. అడ్డంగా దొరికిపోయి ఆపై..

Avanigadda: రెచ్చిపోయిన శాండ్ మాఫియా.. అడ్డంగా దొరికిపోయి ఆపై..

ఇసుక ఉచిత పంపిణీ పథకం ప్రారంభం రోజున ఆ తర్వాత పలు సందర్భాల్లోనూ ఇసుక అక్రమ తరలింపుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతలు ఎవరూ ఇసుక జోలికి వెళ్లొద్దని స్పష్టంగా చెప్పారు.

Chandrababu : తిరగబడండి.. అండగా నేనుంటా

Chandrababu : తిరగబడండి.. అండగా నేనుంటా

తెలుగుదేశంపార్టీ ఆవిర్భావంతోనే తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందని, టీడీపీ ఒక రాజకీయ యూనివర్సిటీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Sand: ఆగని ఇసుక  అక్రమాలు

Sand: ఆగని ఇసుక అక్రమాలు

వైసీపీ ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ తవ్వకాలను లద్దిగం గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన ఆదివారం చౌడేపల్లె మండలంలో జరిగింది.

Sand Mafia: రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. విచక్షణా రహితంగా దాడి..

Sand Mafia: రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. విచక్షణా రహితంగా దాడి..

మంగళగిరిలో హరికృష్ణ, రామకృష్ణ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని సురేశ్ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై కక్షగట్టిన నిందితులు అదును చూసి మూకుమ్మడి దాడికి తెగబడ్డారు.

 Kollu Ravindra : మేం ప్రజలకు మంచి చేస్తున్నాం

Kollu Ravindra : మేం ప్రజలకు మంచి చేస్తున్నాం

ఉచిత ఇసుక విధానం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందని గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

సొంతానికి ఉచితంగా ఇసుక

సొంతానికి ఉచితంగా ఇసుక

వ్యక్తిగత అవసరాలకు వాగులు, వంకల్లోని ఇసుకను ఉచితంగా తవ్వుకొని తీసుకువెళ్లడానికి అనుమతించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి