• Home » Samajwadi Party

Samajwadi Party

Swami Prasad Maurya: సమాజ్‌వాదీ పార్టీకి మౌర్య రాజీనామా, సొంత పార్టీకి సన్నాహాలు

Swami Prasad Maurya: సమాజ్‌వాదీ పార్టీకి మౌర్య రాజీనామా, సొంత పార్టీకి సన్నాహాలు

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ కి ఆ పార్టీ ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన మంగళవారంనాడు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించారు.

Congress vs SP: పొత్తులపై పీటముడి...పేచీ ఎక్కడొచ్చిందంటే?

Congress vs SP: పొత్తులపై పీటముడి...పేచీ ఎక్కడొచ్చిందంటే?

ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. సోమవారం రాత్రి జరిగిన చర్చలు అర్థాంతరంగానే ముగిసాయి. మొరాదాబాద్ డివిజన్‌లో కీలకమైన మూడు సీట్ల విషయంలో రెండు పార్టీలు పట్టువిడుపులు లేని ధోరణిలో వ్యవహరించడంతో పొత్తుకు అవకాశాలు దాదాపు లేనట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Lok Sabha Elecitons: 17 సీట్లు ఫైనల్...తేల్చిచెప్పిన అఖిలేష్

Lok Sabha Elecitons: 17 సీట్లు ఫైనల్...తేల్చిచెప్పిన అఖిలేష్

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్‌ కు అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ తుది ఆఫర్ ఇచ్చింది. 'ఇండియా' కూటమి భాగస్వామ్య పార్టీగా సీట్ల షేరింగ్‌లో ఫైనల్‌గా కాంగ్రెస్‌కు 17 సీట్లు ఇస్తామని చెప్పింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు మరో షాక్..ఎస్పీ చీఫ్ కీలక ప్రకటన

Rahul Gandhi: రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు మరో షాక్..ఎస్పీ చీఫ్ కీలక ప్రకటన

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఈరోజు యూపీలోని ప్రతాప్‌గఢ్ మీదుగా అమేథీకి చేరుకుంది. ఈ క్రమంలోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీకి షాకిచ్చారు.

Swami Prasad Maurya: అఖిలేష్‌కు షాక్.. పార్టీ పదవికి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా

Swami Prasad Maurya: అఖిలేష్‌కు షాక్.. పార్టీ పదవికి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారంనాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు కారణాలను వివరిస్తూ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ కు లేఖ రాశారు.

Rajya Sabha polls: జయాబచ్చన్‌ను తిరిగి నామినేట్ చేసిన ఎస్‌పీ

Rajya Sabha polls: జయాబచ్చన్‌ను తిరిగి నామినేట్ చేసిన ఎస్‌పీ

ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రముఖ నటి, రాజకీయవేత్త జయాబచ్చన్‌ ను సమాజ్‌వాదీ పార్టీ తిరిగి నామినేట్ చేసింది. అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ మంగళవారంనాడు రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

INDIA bloc: 11 సీట్ల ఫార్ములా ప్రకటించిన ఎస్పీ, చర్చలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్

INDIA bloc: 11 సీట్ల ఫార్ములా ప్రకటించిన ఎస్పీ, చర్చలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్

బీహార్‌ రాజకీయాల్లో తలెత్తిన హైడ్రామా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పడిన 'ఇండియా' కూటమికి గట్టిదెబ్బగా విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల ఒప్పందంపై అవగాహన కుదిరిన సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.

I.N.D.I.A. bloc: బీఎస్‌పీతో కాంగ్రెస్ మంతనాలు... నిలదీసిన ఎస్పీ..?

I.N.D.I.A. bloc: బీఎస్‌పీతో కాంగ్రెస్ మంతనాలు... నిలదీసిన ఎస్పీ..?

ఉత్తరప్రదేశ్‌లో పొత్తుల విషయంలో బహుజన్ సమాజ్‌ పార్టీని దూరంగా పెట్టాలని ఇండియా కూటమి నాలుగో సమావేశంలో కాంగ్రెస్‌ను అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ కోరినట్టు తెలుస్తోంది.

UP:ఆదిలోనే హంసపాదు.. 65 లోక్ సభ స్థానాల్లో ఎస్పీ పోటీ.. ఇండియా కూటమికి 15 సీట్లే!

UP:ఆదిలోనే హంసపాదు.. 65 లోక్ సభ స్థానాల్లో ఎస్పీ పోటీ.. ఇండియా కూటమికి 15 సీట్లే!

ఇండియా కూటమి(INDIA Alliance) లో రివేంజ్ పాలిటిక్స్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో 65 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయని పార్టీ స్ఫష్టం చేసింది.

Akhilesh Yadav: 'ఇండియా' కూటమి, పీడీఏపై అఖిలేష్ చిత్రమైన సమాధానం..!

Akhilesh Yadav: 'ఇండియా' కూటమి, పీడీఏపై అఖిలేష్ చిత్రమైన సమాధానం..!

'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీడీఏ నినాదం ఎత్తుకున్నారు. దీనిపై అఖిలేష్ తాజా వివరణ ఇచ్చారు. ఇండియా కూటమి ఉంటుందని, పీడీఏ అనేది తమ పార్టీ వ్యూహమని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి