• Home » Salary

Salary

Minimum Salary: 8వ వేతన సంఘం ప్రకారం కనీస జీతం రూ. 51,480.. మరిన్ని ప్రయోజనాలు కూడా..

Minimum Salary: 8వ వేతన సంఘం ప్రకారం కనీస జీతం రూ. 51,480.. మరిన్ని ప్రయోజనాలు కూడా..

కేంద్ర ప్రభుత్వం ఇటివల 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇకపై ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం రూ. 51,480కు చేరుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ చూద్దాం.

8th Pay Commission: డబ్బులే డబ్బులు.. ఉద్యోగుల జీతం ఎంత పెరగనుందంటే..

8th Pay Commission: డబ్బులే డబ్బులు.. ఉద్యోగుల జీతం ఎంత పెరగనుందంటే..

8th Pay Commission: బడ్జెట్‌కు ముందే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్ చెప్పింది. గురువారం జరిగిన కేబినెట్ భేటీలో 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

 Vizag Steel Workers : నాలుగు నెలలుగా ‘ఉక్కు’లో జీతాల్లేవు

Vizag Steel Workers : నాలుగు నెలలుగా ‘ఉక్కు’లో జీతాల్లేవు

‘గత నాలుగు నెలలుగా విశాఖ ఉక్కు ఉద్యోగులకు జీతాలు, వితంతువులకు పెన్షన్లు అందడం లేదు. తక్షణమే వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలి’ అని ఉక్కు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కేవీడీ ప్రసాద్‌ కోరారు.

Salary Hike: ఉద్యోగులకు షాకింగ్.. జీతాల పెంపు గురించి కీలక అప్‌డేట్

Salary Hike: ఉద్యోగులకు షాకింగ్.. జీతాల పెంపు గురించి కీలక అప్‌డేట్

కార్పొరేట్ ప్రపంచంలో జీతాల పెంపు అనేది కీలకమైన అంశం. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన ఓ సర్వే నివేదికలో వచ్చే ఏడాది చేపట్టనున్న జీతాల వృద్ధి గురించి ప్రస్తావించింది. ఆ పూర్తి వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Minimum Wages: పండుగలకు ముందే కార్మికులకు గుడ్ న్యూస్.. కనీస వేతనం పెంపు

Minimum Wages: పండుగలకు ముందే కార్మికులకు గుడ్ న్యూస్.. కనీస వేతనం పెంపు

పండుగలకు ముందే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పింది. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాన్ని(Minimum Wages) పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఏ మేరకు పెంచారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Sridhar Babu: వరద బాధితులకు రెండు నెలల వేతనం

Sridhar Babu: వరద బాధితులకు రెండు నెలల వేతనం

‘‘కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు కలిసి తమ రెండు నెలల వేతనాన్ని వరద బాధితుల సహాయ నిధికి అందజేస్తాం’’

Harish Rao: కాంగ్రెస్ సర్కార్ శాస్త్రవేత్తలను క్యాబ్ డ్రైవర్లుగా మార్చింది: ఎమ్మెల్యే హరీశ్ రావు..

Harish Rao: కాంగ్రెస్ సర్కార్ శాస్త్రవేత్తలను క్యాబ్ డ్రైవర్లుగా మార్చింది: ఎమ్మెల్యే హరీశ్ రావు..

బయోడైవర్సిటీ(Biodiversity) ఉద్యోగులు, శాస్త్రవేత్తలకు వెంటనే జీతాలు చెల్లించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వా్న్ని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) డిమాండ్ చేశారు.

Doctors: ‘గ్రామీణ’ వైద్యులకు భారీగా వేతన పెంపు!

Doctors: ‘గ్రామీణ’ వైద్యులకు భారీగా వేతన పెంపు!

గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారీ దవాఖానాల్లో పనిచేసే వైద్యులకు వేతనాలు భారీగా పెరగనున్నాయి.

భవన నిర్మాణ కార్మికులకు రూ.10వేలు జీవనభృతి ఇవ్వాలి

భవన నిర్మాణ కార్మికులకు రూ.10వేలు జీవనభృతి ఇవ్వాలి

ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.10వేలు జీవన భృతి కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్‌ డిమాండు చేశారు.

కడపకు మహర్దశ

కడపకు మహర్దశ

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులున్నాయి. ఇక్కడ పరిశ్రమలకు అవసరమైన భూములు, నీరు, రోడ్డు కనెక్టివిటీ, రవాణా, రైలు మార్గం, ఎయిర్‌ కనెక్టివిటీ ఉన్నాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఇప్పటి దాకా పరిస్థితి ఉండేది. 2019 నుంచి 2024 వరకు జగనే సీఎంగా ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి