Home » Sajjala Ramakrishna Reddy
ఆంధ్రప్రదేశ్: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేదల భూములు కబ్జా చేశారంటూ పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
మాజీ సీఎం జగన్ గొంతు, ముక్కులాంటి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి.
అరాచక, విధ్వంసక, కక్ష సాధింపు రాజకీయాలను ఐదేళ్లూ యథేచ్ఛగా నడిపించిన వైసీపీ పెద్దలకు, అధికారం పోగానే సంక్షేమ బాటలూ, అభివృద్ధి మాటలూ గుర్తుకు వస్తున్నట్టు ఉన్నాయి
అధికార పక్షం టీడీపీ వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని లేకుండా చేసేందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఈ నెల 24 వరకు హైకోర్టు పొడిగించింది.
అదానీతో వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో సోలార్ విద్యుత్ ఒప్పందాలపై ఆ పార్టీ నేతలకు, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్దం సాగుతుంది. ఇప్పటికే వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై ఆర్కే రోజా శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఆర్కే రోజా స్పందనపై వైఎస్ షర్మిల శనివారం తన ఎక్స్ ఖాతా వేదికగా కాస్తా చురకలంటిస్తూ స్పందించింది.
సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డికి ఏపీ పోలీసులు మరోసారి షాకిచ్చారు. అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు వారిని దేశం దాటకుండా ఉండేందుకు కట్టడి చేశారు. ఈ మేరకు తాజా నోటీసలు జారీ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీసీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చి.. కూటమి పాలనపై విమర్శలు గుప్పించారు. దీనిపై ఏపీ బీజేపీ సీనియర్ నేత భాను ప్రకాశ్ రెడ్డి శుక్రవారం స్పందించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై వీరు చేస్తున్న విమర్శలు.. వారి పాలనలో చోటు చేసుకున్నాయని ఆయన గుర్తు చేశారు.
టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఏ120గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని విచారించామన్నారు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారని తెలిపారు. తమవద్ద ఉన్న ఆధారాలతో సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించామని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ అడిగామని, ఆయన ఇవ్వలేదని, విచారణకు సహకరించలేదని..
టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమం, పరిపాలన గురించి వదిలేశారన్నారు. వైసీపీ నాయకులను వేధించడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తనను గురువారం విచారణకు పిలిచారని..