Home » Sajjala Ramakrishna Reddy
చంద్రబాబు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలు ఆందోళనతో ఉంటే వైసీపీకి డ్రామా లాగా కనిపించటం దారుణం. చంద్రబాబు ఆరోగ్యం దెబ్బ తినడం నిజం. ఆయన డీహైడ్రషన్, స్కిన్ అలర్జీలతో బాధపడుతున్నారు. జగన్ రెడ్డి, చంద్రబాబు
రాజమండ్రి సెంట్రల్ జైలుకు తాడేపల్లి ప్యాలెస్ నియంత్రిస్తోoదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు (Nakka Anand Babu) పేర్కొన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పు చేయకపోతే నిలదీయాలి గానీ ఇలా చేయడం దారుణమని.. జైలు అత్తగారిల్లా ఏసీ పెట్టడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును పట్టకున్న పోలీసులు, జైలు వాతావరణం, ఖైదీలు, డాక్టర్ల మీద, ప్రభుత్వం మీద, సీఎం మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. పట్టాభి మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి అతని జేబు సంస్థలు చంద్రబాబునాయుడిపై పెట్టే తప్పుడుకేసుల్ని
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు( Chandrababu Naidu)కుటుంబంపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కక్షగట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu) అరెస్ట్ అయ్యి నెల రోజులు దాటిందని, స్కామ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్ట్ రిమాండ్ కి పంపించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు.
అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరెస్టు అయి నెల రోజులు దాటిందని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కాం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే కోర్టు రిమాండ్కు పంపించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కేసుల గురించి సీఎం జగన్.. ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) గోబెల్స్ను నమ్ముకొని నేటికి ముందుకు వెళ్తున్నారని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యానించారు.
వైసీపీ నేతలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు బరి తెగించి చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు అరెస్టులో కుట్ర కోణం ఉన్నట్టు అనుమానించాల్సి వస్తోందన్నారు. చంద్రబాబుకు 2023 చివరి ఏడాది... ఆ తర్వాత ప్రజలకు కనిపించకుండా కనుమరుగవుతారని నిన్న విజయసాయిరెడ్డి అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.