Home » Sachin Tendulkar
సుధీర్ఘ విరామం తర్వాత ఆసీస్ మ్యాచ్ తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపర్చాడు. తొలి మ్యాచ్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కోహ్లీ డకౌట్గా వెనుదిరిగాడు. 8 బంతులాడి కోహ్లీ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కూపర్ కొన్నోల్లీ స్టన్నింగ్ క్యాచ్కు పెవిలియన్ చేరాడు.
ఆదివారం పెర్త్ వేదికగా జరిగే తొలి వన్డేలో కోహ్లీ సెంచరీ చేస్తే.. ఈ అరుదైన రికార్డ్ తన ఖాతాలో పడనుంది. ప్రస్తుతం ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నారు.
తన తనయుడు అర్జున్ టెండుల్కర్ నిశ్చితార్థం జరిగిందని సచిన్ టెండుల్కర్ తాజాగా ధ్రువీకరించారు. సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ సందర్భంగా ఓ అభిమాని ప్రశ్నకు సమాధానమిస్తూ అర్జున్ టెండుల్కర్ నిశ్చితార్థం జరిగిందని అన్నారు.
ఇండియాలో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే కాదు, కోట్లాది మందికి అభిమానం కూడా. ఇలాంటి ఆట కోసం చదువును సైతం పలువురు క్రికెటర్లు పక్కన పెట్టారు. ఎవరెవరు అలా చేశారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా రీఎంట్రీ కోసం రెడీ అవుతున్నాడు. ఎలాగైనా భారత జెర్సీని తిరిగి వేసుకోవాలని అనుకుంటున్నాడు. అందుకోసం దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పిన ఓ మాటను అతడు స్ఫూర్తిగా తీసుకుంటున్నాడు.
యంగ్ కెప్టెన్ శుబ్మన్ గిల్, పించ్ హిట్టర్ రిషబ్ పంత్ మీద ప్రశంసల జల్లులు కురిపించాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. వాళ్ల మైండ్గేమ్స్ గురించి అద్భుతంగా విశ్లేషణ చేశాడు క్రికెట్ గాడ్. ఇంతకీ సచిన్ ఏమన్నాడంటే..
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు. ఒక్క పనితో వివాదాలకు చెక్ పెట్టేశాడు. ఇంతకీ మాస్టర్ బ్లాస్టర్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..
ఆర్సీబీ విక్టరీ పరేడ్ సమయంలో చోటుచేసుకున్న విషాదంపై సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై స్టార్ హీరో కమల్ హాసన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రియాక్ట్ అయ్యారు. ఇంతకీ వాళ్లు ఏమన్నారంటే..
Kashmir Attack: యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది పహల్గామ్ ఘటన. ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా జరిపిన కాల్పుల్లో ఏకంగా 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై టీమిండియా స్టార్లు రియాక్ట్ అయ్యారు. ఇంతకీ వాళ్లు ఏమన్నారంటే..
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే కాదు.. పెద్ద పెద్ద సినీ, క్రీడా సెలెబ్రిటీల మీద కూడా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా, సచిన్, విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది.