Home » Sabitha Indra Reddy
‘అక్కా..! మా పార్టీలోకి రండి.. సీఎం చేస్తం..’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి ఆహ్వానం పలికారు.
‘ఏడుపు ఎందుకు సబితమ్మా? చేవెళ్ల చెల్లమ్మా అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుకా?’ అంటూ ఆ పార్టీ బుధవారం అసెంబ్లీలో జరిగిన సంఘటనపై ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో తనపై అవమానకరంగా మాట్లాడారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టారు.
అసెంబ్లీలో తన తల్లి సబితా ఇంద్రారెడ్డికి జరిగిన అవమానంపై పట్లొల్ల కార్తీక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అన్నా అనుకుంటూనే సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఎవరిది మోసం? ఎవరు బాధపడ్డారంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. అండగా ఉంటానని చెప్పి తనను మోసం చేశారని..
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్న ఆ పార్టీ నేతలు గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు సిద్ధమయ్యారు.
తెలంగాణ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ నిరసన తెలిపారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆయన మాట్లాడుతూ.. సబిత రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆదరించి చేరదీసిందని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(Telangana CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలనే అంటవా? వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు మాజీ మంత్రి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Sessions) మాటల యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. సభ ప్రారంభం కాగానే.. ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా.. అది కాస్త ఎక్కడెక్కడికో పోయింది...
తెలంగాణ రాష్ట్రంలో వరస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో అర్థ కావడం లేదంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మహిళల గురించి మాట్లాడి 48గంటలు కాకముందే వరస అత్యాచార ఘటనలు వెలుగు చూడడం విచారకరమని సబితా అన్నారు.