Home » Sabitha Indra Reddy
రాష్ట్రం(Telangana)లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల (Intermediate Annual Examinations Fees) ఫీజు చెల్లింపు గడువు ముగిసినా కాలేజీల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. ఫలితంగా వేల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే
జూనియర్ లెక్చరర్ పోస్టుల(Junior Lecturer Posts) భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Tspsc) (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది.
‘ఆ.. అంటే.. ఆర్నెల్లు’ అన్న చందంగా మారింది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. భారీగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటి భర్తీపై
నకిలీ సర్టిఫికెట్ల(Fake Certificates) ముప్పును అరికట్టేందుకు దేశంలోనే తొలిసారిగా స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ (ఎస్ఏవీఎస్) పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.