Home » Sabitha Indra Reddy
నగరంలోని నార్సింగి కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు.
పరీక్షలకు వారం రోజుల ముందు అభ్యర్థులు వెబ్సైట్ నుంచి తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు
దేశభవిష్యత్తు తరగతి గదులలోనే రూపుదిద్దుకొంటుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ (Ambedkar) అన్నారు. కానీ, తెలంగాణ (Telangana) లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో, గురుకులాల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులను
‘‘నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు’’ అన్నట్లుగా నగరంలోని కొన్ని పేరొందిన స్కూళ్లు వ్యవహరిస్తున్నాయి. కార్పొరేట్ విద్య పేరుతో కాసుల కోసం వేధిస్తున్నాయి. ఫీజు
ఒకేసారి తెలంగాణ ఎంసెట్ (Telangana EAMSET), పీజీ ఈసెట్ (PG ESET) షెడ్యూల్స్ను ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. ఫిబ్రవరి 28న ఎంసెట్ నోటిఫికేషన్ (Notification) విడుదల కానుంది. మే 7 నుండి మే 11 వరకు ఎంసెట్ పరీక్షలు
ఓవైపు కోర్టులో కేసులుండడం, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC elections), పరీక్షలు, వేసవి సెలవులు వరుసగా వస్తుండడంతో ఉపాధ్యాయుల బదిలీలపై (Teachers transfers) సందిగ్ధం
ఎంసెట్ (Emset)లో ఇంటర్ మార్కుల (Inter marks)కు వెయిటేజీ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలా వద్దా అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం
భోజనం బాగా లేదన్న పదో తరగతి (10th class students) విద్యార్థినులపై దాష్టీకం ప్రదర్శించిన మధిర (Madhira)లోని జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల
గురుకుల పాఠశాల (Gurukula School)లోని హాస్టల్ (Hostel)లో పెట్టే అన్నం సరిగా ఉడకటం లేదని, తినడానికి బాగుండడం లేదని అన్నందుకే విద్యార్థినులను ప్రిన్సిపాల్ (Principal) చితకబాదారు.
ఇది కేవలం ఒక్క మధిర గురుకుల పాఠశాలకే పరిమితమైనది కాదు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తం (Telangana)గా నిత్యకృత్యమైపోయాయి. కొన్ని విషయాలు బయటకు పొక్కుతుండగా.. మరికొన్నింటిని బయటకు రాకుండా