Home » Sabitha Indra Reddy
బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు (Inter Exams) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ
ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులను (Half Day Classes) ప్రారంభించనున్నారు. పాఠశాలలు విధిగా ఒంటిపూట తరగతులను నిర్వహించాలని
ఇంటర్ వార్షిక పరీక్షల (Inter Exams) నిర్వహణకు సంబంధించి బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం నుంచి జరిగే పరీక్షల కోసం 1,473 కేంద్రాలను సిద్ధం చేసింది. ఫస్టియర్లో 4,82,677 మంది, సెకండియర్లో 4,65,022 మంది.. మొత్తం 9,47,699 మంది
టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. టౌన్ ప్లానింగ్ విభాగం పోస్టుల పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకయ్యాయని (Question papers leaked) అనుమానించి విచారణ జరిపితే..
2022-23 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో పలు యూనివర్సిటీల్లో జీతాల కటకట మొదలైంది. టీచింగ్ (Teaching), నాన్ టీచింగ్ సిబ్బందికి ఫిబ్రవరి నెల జీతాలు
మరో రెండు రోజుల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు (Inter Annual Examinations) ప్రారంభకానున్నాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు
తాజా పరిణామాలతో వెబ్సైట్ నిర్వహణ, కంప్యూటర్ల వ్యవస్థను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలు హర్షణీయం కాదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ప్రైవేటు కళాశాలల (Private colleges) నియంత్రణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవి జారీ చేసే ప్రకటనల్ని కూడా ఈ కమిటీ పర్యవేక్షించేలా చర్యల్ని
ఎమ్మెల్సీ కవిత 10 గంటల తర్వాత ఈడీ విచారణకు వెళ్లనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత నివాసానికి ఇప్పటికే మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ చేరుకున్నారు.