• Home » Rythu Runa Mafi

Rythu Runa Mafi

CM Revanth Reddy: మోదీజీ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శంకించలేరు.. ప్రధానిపై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు..

CM Revanth Reddy: మోదీజీ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శంకించలేరు.. ప్రధానిపై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు..

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అంటూ అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

KTR: 499మందిలో ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదు: ఎమ్మెల్యే కేటీఆర్..

KTR: 499మందిలో ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదు: ఎమ్మెల్యే కేటీఆర్..

స్వాతంత్ర్య భారతదేశంలోనే రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్(Congress) అతి పెద్ద మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి రైతులను నిండా ముంచారని కేటీఆర్ మండిపడ్డారు.

Harish Rao: రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ వంచన చేస్తోంది: ఎమ్మెల్యే హరీశ్ రావు..

Harish Rao: రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ వంచన చేస్తోంది: ఎమ్మెల్యే హరీశ్ రావు..

తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పాలన రైతుల పాలిట యమపాశంగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. 9నెలల కాంగ్రెస్ పాలనలో 490మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

TG News: అధికారులే మీ ఇంటికొస్తారు..

TG News: అధికారులే మీ ఇంటికొస్తారు..

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రుణం అమలు కాని రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం యాప్ తీసుకొచ్చింది. అర్హత కలిగి రుణమాఫీ కాని వారి ఇళ్లకు వ్యవసాయ శాఖ అధికారులు వెళతారు. వారి ఇంటి వద్ద యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు. ఈ రోజు నుంచి రుణమాఫీ అమలు కాని రైతుల ఇంటికి వ్యవసాయ సిబ్బంది వెళతారు.

KTR: కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి: కేటీఆర్..

KTR: కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి: కేటీఆర్..

రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అన్నివిధాలా అర్హత ఉన్నా ఎందుకు మాఫీ కాలేదో చెప్పేవారు లేరంటూ ఆయన ఆగ్రహించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.

Minister Tummala: రుణమాఫీ పథకం-2024పై మంత్రి తుమ్మల సమీక్ష..

Minister Tummala: రుణమాఫీ పథకం-2024పై మంత్రి తుమ్మల సమీక్ష..

రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) చేయడంలో క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రూపొందించిన మెుబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తుమ్మల వెల్లడించారు.

Mynampally Vs Harish: హరీశ్.. నువ్వో- నేనో తేల్చుకుందాం రా!

Mynampally Vs Harish: హరీశ్.. నువ్వో- నేనో తేల్చుకుందాం రా!

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌కు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఛాలెంజ్ చేశారు. ‘తెలంగాణ, సిద్దిపేట.. నీ యబ్బ జాగీరా..? రుణమాఫీ 200 శాతం అమలు చేస్తున్నాం.. హరీశ్.. మరీ నీ సంగతి ఏంది..? మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చేస్తే ఎన్నికల్లో నేనూ పోటీ చేస్తా..’ అని సవాల్ చేశారు..

KTR: రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ పోరాటం.. ఎల్లుండి ధర్నాకు పిలుపు

KTR: రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ పోరాటం.. ఎల్లుండి ధర్నాకు పిలుపు

తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేసిన రుణ మాఫీపై ఇంకా రాద్ధాంతం నడుస్తూనే ఉంది. 40 శాతం మందికి రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. ఆధార్, బ్యాంక్ అకౌంట్లు లాంటి సమస్యలతో నిలిచిపోయిన విషయం వాస్తవమేనని రేవంత్ సర్కార్ చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎల్లుండి (ఆగస్టు-22న) రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నాలకు పిలుపునిచ్చింది...

Minister Tummala: రైతు రుణ మాఫీ చేయడంలో బ్యాంకర్లు చొరవ తీసుకోవాలి..

Minister Tummala: రైతు రుణ మాఫీ చేయడంలో బ్యాంకర్లు చొరవ తీసుకోవాలి..

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బ్యాంకర్లది కీలకపాత్ర అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. రైతుల ఖాతాల్లో తప్పులు సరిదిద్ది వారికి లబ్ధి చేకూరేలా చేయాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని ఆయన చెప్పారు.

Minister Uttam: రైతు రుణమాఫీ కాని వారందరికీ త్వరలోనే చేస్తాం..

Minister Uttam: రైతు రుణమాఫీ కాని వారందరికీ త్వరలోనే చేస్తాం..

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) చేసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని మంత్రి పేర్కొన్నారు. రైతులను ఏనాడూ పట్టించుకోని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పథకం అమలుపై తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి