Home » Russia
భారతదేశంపై ఇక నుంచి 25 శాతం ట్రేడ్ టారిఫ్స్ తోపాటు జరిమానా కూడా విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో చైనా మండిపడింది. టారిఫ్ యుద్ధాలకు విజేతలు ఉండరంటూ కఠినమైన సందేశమిచ్చింది.
రష్యా భూకంపం అత్యంత బలమైన భూకంపాలలో ఒకటి. ఇది తీరప్రాంతంలో అలలను ఉవ్వెత్తున లేచేలా చేసింది. 8.8 తీవ్రతతో సంభవించిన ఈ తీవ్ర భూకంపం రష్యా రాజధాని మాస్కో మీద మాత్రం ఎటువంటి ప్రభావం చూపలేదు. ఎందుకు?
రష్యాలో ఉదయం సంభవించిన భూకంపం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను బెంబేలెత్తిస్తోంది. జపాన్, అమెరికా సహా పలు తీరప్రాంతాలకు ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ప్రజలు నగరాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోవడంతో భారీ ట్రాఫిక్ జాం నెలకొంది.
రష్యాలో సంభవించిన భారీ భూకంపం జపాన్ సహా పసిఫిక్ మహాసముద్రం వెంబడి ఉన్న అనేక తీర దేశాలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే అమెరికా, జపాన్ వాతావరణ సంస్థలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి.
రష్యాలో 8.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంతో సముద్రాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంతాల్లో అలజడి రేగింది. సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడి భారీ సునామీగా తీరం వైపు దూసుకొచ్చింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రష్యాలో 8.8 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా జపాన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలను బ్రిటన్లో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి తిప్పికొట్టారు. ఏ దేశం కోసం మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఘాటుగా సమాధానమిచ్చారు.
రష్యా తూర్పు సరిహద్దుల్లోని అమూర్లో ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలిన ఘటనలో 49 మంది దుర్మరణంపాలయ్యారు.
అదృశ్యమైన రష్యన్ ప్యాసింజర్ విమానం కుప్పకూలినట్లు తెలిసింది. 43 మంది ప్రయాణికులతో టిండా బయలుదేరిన ఏఎన్-24 విమానం చైనా సరిహద్దుల్లోని అముర్ ప్రాంతంలో కుప్పకూలింది.
రష్యాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అంగారా ఎయిర్లైన్స్ ఏఎన్-24 విమానం అదృశ్యమైంది.