Home » Russia-Ukraine war
రష్యా - ఉక్రెయిన్ల మధ్య యుద్దం కొనసాగుతుంది. అయితే ఈ యుద్దంలో పాల్గొన్న హరియాణలోని కైతల్ జిల్లా.. మాటోర్ గ్రామానికి చెందిన రవి మౌన్ మృతి చెందారు. ఈ మేరకు రష్యాలోని భారతీయ రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. రవి మృతికి సంబంధించిన సమాచారాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియ పరిచింది.
ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై 2 ఏళ్లు గడుస్తున్నా.. రష్యా సైనికుల ఆగడాలు ఆగట్లేదు. తాజాగా ఉక్రెయిన్కి చెందిన ఓ సైనికుడి(యుద్ధ ఖైదీ) భార్య సంచలన ఆరోపణలు చేసింది. యుద్ధంలో చనిపోయిన సైనికుల అవయవాలను రష్యా దొంగిలించి అమ్ముతోందని ఆమె ఆరోపించింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లపైనే అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ రెండు దేశాలు పరస్పర దాడులతో ఈ యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తూనే ఉన్నాయి.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. ఇలాంటి తరుణంలో..
రష్యా- ఉక్రెయిన్ మధ్య చాలా కాలంలో భీకర యుద్దం కొనసాగుతుంది. అలాంటి రష్యాలో ఆ దేశ సైనికులు వేసుకునే బూట్లు భారత్లో తయారవుతాయన్న సంగతి అతి కొద్ది మందికే మాత్రమే తెలుసు.
ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. అనంతరం సరిగ్గా నెల రోజులకు తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటనలో భాగంగా ఆయన రష్యా పర్యటనకు వెళ్లడం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతుంది.
తన రష్యా పర్యటనలో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రవాదంపై నిప్పులు చెరిగారు.
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై ఉక్రెయిన్ ప్రధాని వోలోదిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోదీ ఆలింగనం చేసుకోవడంపై..
రష్యా, ఉత్తర కొరియా దేశాధ్యక్షులైన వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య ఎంత బలమైన సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసు. తమ చర్యలకు, తీసుకునే ప్రతి నిర్ణయానికి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరిపై మరొకరు పరస్పర దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో..