• Home » Rushikonda

Rushikonda

Minister Dola: రుషికొండ భవనాలు కచ్చితంగా వినియోగిస్తాం: మంత్రి వీరాంజనేయస్వామి

Minister Dola: రుషికొండ భవనాలు కచ్చితంగా వినియోగిస్తాం: మంత్రి వీరాంజనేయస్వామి

విశాఖ రుషికొండ(Rushikonda)పై నిర్మించిన భవనాలను ఎన్డీయే ప్రభుత్వం(NDA government) కచ్చితంగా ఉపయోగించుకుంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి (Minister Dola Veeranjaneya swamy) స్పష్టం చేశారు. భవనాలను ఏ విధంగా ఉపయోగించాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పుకొచ్చారు.

 Rushikonda : చదరపు అడుగుకు రూ.30 వేలు

Rushikonda : చదరపు అడుగుకు రూ.30 వేలు

రుషికొండపై పర్యాటక భవనం పేరుతో చేపట్టిన నిర్మాణం, దానికి వెచ్చించిన వ్యయం చూసి విశాఖపట్నంలో బిల్డర్లు ఆశ్చర్యపోతున్నారు. కేవలం ఏడు భవనాలలో 1,48,413 చదరపు అడుగుల బిల్డప్‌ ఏరియాకు రూ.450 కోట్లు ఎలా ఖర్చు చేశారని తెల్ల ముఖాలు వేస్తున్నారు.

TDP : కోడెల చేస్తే తప్పు.. జగన్‌ చేస్తే ఒప్పా?

TDP : కోడెల చేస్తే తప్పు.. జగన్‌ చేస్తే ఒప్పా?

కోట్లకొద్దీ ప్రజాధనంతో మాజీ సీఎం జగన్‌ ఇంట్లో ఫర్నిచర్‌ ఏర్పాటు చేసుకోవడంపై వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న సంజాయిషీలపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

AP News : సోకులకే 120 కోట్లు

AP News : సోకులకే 120 కోట్లు

కుటుంబం కోసం జల్సా మహల్‌ను కట్టుకున్న జగన్‌, దానికి సంబంధించిన ఖరీదైన ‘పనుల’ను తన సమీప బంధువుకే అప్పగించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

TDP : రుషికొండ ప్యాలెస్‌ వెనుక మరెన్నో విషయాలు

TDP : రుషికొండ ప్యాలెస్‌ వెనుక మరెన్నో విషయాలు

విశాఖలోని రుషికొండ ప్యాలెస్‌ వెనుక మరెన్నో విషయాలు దాగున్నాయని, ఇలాంటి కట్టడాలు ఇంకా ఉన్నాయని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. రుషికొండ ప్యాలె్‌సకు ఎంత ఖర్చు చేశారు..

Ganta Srinivasa Rao: రుషికొండపై రాజభవనం.. గంటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

Ganta Srinivasa Rao: రుషికొండపై రాజభవనం.. గంటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

విశాఖలో రుషికొండ రాజభవనాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వ ఖర్చును వృథా చేసి అడంబరంగా కట్టారు. రుషికొండ భవనం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఏ ప్రభుత్వం, ప్రజలు జగన్ చేసిన చర్యలను తప్పుబడుతున్నారు.

Vizag : జగన్‌ జల్సా మహల్‌ ఇదిగో..

Vizag : జగన్‌ జల్సా మహల్‌ ఇదిగో..

రుషికొండపై జనం సొమ్ముతో జగన్‌ కట్టుకున్న జల్సా మహల్‌ గుట్టును ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే బయటపెట్టింది. పర్యావరణానికి గండి కొట్టి, నిబంధనలకు మస్కా కొట్టి, కోర్టును ఏమార్చి, నిర్మాణం సాగిస్తున్న సమయంలోనే ఈ ప్యాలెస్‌లోని హంగులను ‘జనం సొమ్ముతో జల్సా ప్యాలెస్‌’ పేరిట 13-10-2023 సంచికలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది.

TDP : గుట్టువీడిన.. రాజకోట రహాస్యం !

TDP : గుట్టువీడిన.. రాజకోట రహాస్యం !

ఉత్తరాంధ్ర ఉద్ధరణ పేరుతో విశాఖలో కాపురమంటూ సీఎంగా ఉండగా జగన్‌ ఆర్భాటం చేశారు. కానీ, ఇదేదో సాదాసీదా కాపురం కాదు... రూ.500 కోట్లతో రుషికొండపై కట్టుకున్న ప్యాలెస్‌లో పెట్టాలనుకున్న అత్యంత ఖరీదైన కాపురం. ఫైవ్‌స్టార్‌ హోటల్‌, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌, టూరిజం ప్రాజెక్ట్‌, ఫేజ్‌ 1, 2 అంటూ కాకమ్మ కథలు చెప్పారు.

Rushikonda: రుషికొండపై జగన్ రాజమహల్ రహస్యమిదే..!

Rushikonda: రుషికొండపై జగన్ రాజమహల్ రహస్యమిదే..!

రుషికొండపై పర్యాటకులకు మధురానుభూతిని మిగిల్చే టూరిజం కాటేజీలను కూల్చి... కట్టిన ప్యాల‌స్‌లు! పేరుకే ఇది టూరిజం ప్రాజెక్టు.. కట్టుకున్నది జగన్‌ కోసమే! కట్టింది జనం ధనంతోనే..!

Chandrababu: రాజధాని గురించి మాట్లాడుతూ.. విశాఖపై మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు

Chandrababu: రాజధాని గురించి మాట్లాడుతూ.. విశాఖపై మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సమావేశం జరగ్గా శాసన సభ పక్షనేతతో పాటు సీఎం అభ్యర్థిని ఏకగ్రీవంగా టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు ఎన్నుకున్నారు. సమావేశంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి