• Home » RJD

RJD

Bihar Politics: నితీశ్.. గాలిలాగా భావాన్ని మార్చే సోషలిస్ట్ .. లాలూ కుమార్తె సంచలన వ్యాఖ్యలు

Bihar Politics: నితీశ్.. గాలిలాగా భావాన్ని మార్చే సోషలిస్ట్ .. లాలూ కుమార్తె సంచలన వ్యాఖ్యలు

బిహార్‌లో ఆర్జేడీ - జేడీయూ(RJD - JDU) శిబిరంలో లుకలుకలు బయటపడుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు కేంద్రం భారత రత్న ప్రకటించడాన్ని ప్రశంసిస్తూ సీఎం నితీశ్ కుమార్ కామెంట్స్ చేశారు.

Bihar: బిహార్‌లో కులాల లెక్కలు బయటపెట్టిన నితీశ్ సర్కార్.. వివరాలివే

Bihar: బిహార్‌లో కులాల లెక్కలు బయటపెట్టిన నితీశ్ సర్కార్.. వివరాలివే

లోక్‌సభ ఎన్నికలకు(Lokhsabha Elections) ముందు బిహార్(Bihar) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల ప్రజల డిమాండ్ ని నెరవేర్చింది. కులాల(Caste Census) వారీగా లెక్కల్ని బయటకు తీసింది.

I.N.D.I.A : ఇండియా కూటమి పీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్ : ఆర్జేడీ డిమాండ్

I.N.D.I.A : ఇండియా కూటమి పీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్ : ఆర్జేడీ డిమాండ్

రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ప్రకటించాలని జేడీయూ, ఆర్జేడీ డిమాండ్ చేశాయి. ఈ కూటమి నేతలు గురు, శుక్రవారాల్లో ముంబైలో సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ వినిపిస్తోంది.

Manipur : మణిపూర్ సమస్యపై కేంద్రానికి ప్రతిపక్ష ఇండియా ఎంపీల హెచ్చరిక

Manipur : మణిపూర్ సమస్యపై కేంద్రానికి ప్రతిపక్ష ఇండియా ఎంపీల హెచ్చరిక

మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణలకు సత్వరమే తెర దించకపోతే, దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పర్యటించి, ఘర్షణల బాధితులను కలుసుకొని, తెలుసుకొన్న విషయాలను గవర్నర్ అనుసూయియా యూకీకి తెలిపారు. ఈ ఎంపీలు గవర్నర్‌ను కలుసుకున్న తర్వాత రాజ్ భవన్ వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడారు.

Manipur : మణిపూర్ పరిస్థితిపై మాతో గవర్నర్ ఏకీభవించారు : ప్రతిపక్ష ఇండియా ఎంపీలు

Manipur : మణిపూర్ పరిస్థితిపై మాతో గవర్నర్ ఏకీభవించారు : ప్రతిపక్ష ఇండియా ఎంపీలు

తెగల మధ్య ఘర్షణలతో సాధారణ జన జీవనం అస్తవ్యస్తంగా మారిన మణిపూర్‌లో సాధారణ స్థితిని సత్వరమే పునరుద్ధరించాలని మణిపూర్ గవర్నర్ అనుసుయియా యూకీ (Governor Anusuiya Uikey)ని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు కోరారు. రాష్ట్రంలోని పరిస్థితిని పరిశీలించి, సహాయక శిబిరాల్లోని బాధితులతో మాట్లాడారు.

Bengaluru Opposition meet : ప్రతిపక్షాల కూటమి పేరు ఖరారు

Bengaluru Opposition meet : ప్రతిపక్షాల కూటమి పేరు ఖరారు

Bengaluru Opposition meet : ప్రతిపక్షాల కూటమి పేరు ఖరారు

Sharad Pawar Vs Ajit Pawar : శరద్ పవార్‌కు లాలూ ప్రసాద్ యాదవ్ బాసట

Sharad Pawar Vs Ajit Pawar : శరద్ పవార్‌కు లాలూ ప్రసాద్ యాదవ్ బాసట

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (NCP) వృద్ధాప్యాన్ని గుర్తు చేస్తూ, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయనకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit pawar) సలహా ఇవ్వడాన్ని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) గురువారం తప్పుబట్టారు.

Ritlal Yadav: రామచరిత మానస్‌‌ మసీదులో రాశారంటూ ఆర్జేడీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Ritlal Yadav: రామచరిత మానస్‌‌ మసీదులో రాశారంటూ ఆర్జేడీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

అట్టడుగు వర్గాలపై విద్వేషాలను వ్యాప్తి చేస్తున్న 'రామచరితమానస్'ను తుగులబెట్టాలంటూ ఆర్జేడీ మంత్రి చంద్రశేఖర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న తరుణంలో మరో ఆర్జేడీ నేత, దినాపూర్ ఎమ్మెల్యే రిట్లాల్ యాదవ్ ఆ వివాదాన్ని తిరగదోడారు. రామచరితమానస్‌ను మసీదులో రాశారని రిట్లాల్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Asaduddin Owaisi: ఆర్జేడీ 'శవపేటిక' పోలికపై ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

Asaduddin Owaisi: ఆర్జేడీ 'శవపేటిక' పోలికపై ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

కొత్త పార్లమెంటు భవనాన్ని శవపేటికతో రాష్ట్రీయ జనతాదళ్ పోల్చడాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. బీహార్‌కు సంబంధించిన పార్టీ ఈ కోణంలో పోలిక తీసుకురావడం సరికాదని అన్నారు.

New Parliament : నూతన పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చిన ఆర్జేడీ

New Parliament : నూతన పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోల్చిన ఆర్జేడీ

నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సనాతన ధర్మ సంప్రదాయాలు, ఆచారాలు, పూజలు,

తాజా వార్తలు

మరిన్ని చదవండి