• Home » Rishabh Pant

Rishabh Pant

Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఐపీఎల్‌లో మూడో ఆటగాడు

Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఐపీఎల్‌లో మూడో ఆటగాడు

భారత యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తాజాగా ఓ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో మూడు వేల పరుగుల మైలురాయిని దాటేసి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. పంత్ ఈ ఫీట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.

World Cup: టీ20 వరల్డ్ కప్ జట్టులో రిషబ్ పంత్?

World Cup: టీ20 వరల్డ్ కప్ జట్టులో రిషబ్ పంత్?

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రీఎంట్రీలో సత్తా చాటుతున్నాడు. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ 15 నెలలపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. పూర్తిగా కోలుకుని ఐపీఎల్ 2024 ద్వారానే రీఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా సత్తా చాటుతున్నాడు.

IPL 2024: డేంజర్ జోన్‌లో రిషబ్ పంత్.. మరొక తప్పు చేస్తే..

IPL 2024: డేంజర్ జోన్‌లో రిషబ్ పంత్.. మరొక తప్పు చేస్తే..

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడ్డాడు. దీంతో పంత్‌కు ఐపీఎల్ నిర్వహకులు భారీగా జరిమానా విధించారు. గత మ్యాచ్‌లో విధించిన జరిమానా కన్నా ఇది రెండింతలు కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ సారి జట్టులోని సభ్యులందరికీ కూడా జరిమానా విధించారు.

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. కెప్టెన్ రిషబ్ పంత్‌కు జరిమానా

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. కెప్టెన్ రిషబ్ పంత్‌కు జరిమానా

ఐపీఎల్ 2024లో తొలి విజయం సాధించిన జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన రిషబ్ పంత్‌కు భారీగా జరిమానా పడింది. విశాఖపట్నం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ పాలక మండలి పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది.

DC vs CSK: చెలరేగిన పంత్, వార్నర్.. చెన్నై ముందు భారీ లక్ష్యం

DC vs CSK: చెలరేగిన పంత్, వార్నర్.. చెన్నై ముందు భారీ లక్ష్యం

చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగారు. టాపార్డర్ బ్యాటర్లు రిషబ్ పంత్(51), డేవిడ్ వార్నర్(52) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. వీరికి తోడు యువ ఓపెనర్ పృథ్వీషా(43) కూడా రాణించాడు. దీంతో చెన్నైసూపర్ కింగ్స్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

DC vs CSK: టాస్ గెలిచిన ఢిల్లీ.. తుది జట్లు ఇవే!

DC vs CSK: టాస్ గెలిచిన ఢిల్లీ.. తుది జట్లు ఇవే!

చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో చెన్నైసూపర్ కింగ్స్ ముందుగా ఫీల్డింగ్ చేయనుంది.

IPL 2024: ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లలో ఉన్న విదేశీ ఆటగాళ్లు వీళ్లే!

IPL 2024: ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లలో ఉన్న విదేశీ ఆటగాళ్లు వీళ్లే!

ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో మ్యాచ్‌లో అతిథ్య పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా ఫీల్డింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటగా బ్యాటింగ్ చేయనుంది.

IPL 2024: నేడు మధ్యాహ్నం PBKS vs DC మ్యాచ్.. మరి ఎవరు గెలుస్తారు?

IPL 2024: నేడు మధ్యాహ్నం PBKS vs DC మ్యాచ్.. మరి ఎవరు గెలుస్తారు?

ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ 17లో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్(punjab kings), ఢిల్లీ క్యాపిటల్స్(delhi capitals) జట్ల మధ్య ఛండీగఢ్‌(chandigarh) ముల్లన్‌పూర్‌(Mullanpur)లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ రెండు జట్లలో ఏ మ్యాచ్ గెలుస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.

IPL 2024: వేట షురూ.. ప్రాక్టీస్‌లో సిక్సుల మీద సిక్సులు కొట్టేస్తున్న రిషబ్ పంత్

IPL 2024: వేట షురూ.. ప్రాక్టీస్‌లో సిక్సుల మీద సిక్సులు కొట్టేస్తున్న రిషబ్ పంత్

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 కోసం సిద్ధమవుతున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా అయిన గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న పంత్ మళ్లీ బ్యాటు పట్టుకుని మైదానంలోకి దిగాడు. ఐపీఎల్‌లో ఆడడానికి పంత్‌కు బీసీసీఐ నుంచి కూడా ఫిట్‌నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది.

IPL 2024: వైజాగ్‌లో పంత్‌ బృందం సాధన

IPL 2024: వైజాగ్‌లో పంత్‌ బృందం సాధన

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకొన్న రిషభ్‌ పంత్‌.. 14 నెలల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈనెల 22 నుంచి జరిగే ఐపీఎల్‌లో ఆడేలా పంత్‌కు బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పంత్‌ తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి విశాఖపట్నం స్టేడియంలో సన్నాహకాలు మొదలుపెట్టాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి