• Home » Reservations

Reservations

Patna High Court  : 50 శాతం మించొద్దు!

Patna High Court : 50 శాతం మించొద్దు!

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ఇటీవల నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని బిహార్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది.

Hyderabad: బీసీ స్కాలర్‌షిప్‌లకు 387 కోట్లు..

Hyderabad: బీసీ స్కాలర్‌షిప్‌లకు 387 కోట్లు..

బీసీ సంక్షేమశాఖ పరిధిలోని పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లతో పాటు, మహాత్మ జ్యోతిబాఫూలే విదేశీ విద్యానిధి పథకాలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది.

PM Modi: ఎంత బురద జల్లితే కమలం అంత వికసిస్తుంది.. ప్రతిపక్షాలపై మోదీ పదునైన విమర్శలు

PM Modi: ఎంత బురద జల్లితే కమలం అంత వికసిస్తుంది.. ప్రతిపక్షాలపై మోదీ పదునైన విమర్శలు

అవినీతిరహిత పాలన అందిస్తున్నందుకు ప్రతిపక్ష నేతలు తనపై కోపం పెంచుకున్నారని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. దేశంలో మళ్లీ అవినీతి రాజ్యం తెచ్చేందుకు తనను ప్రధాని పదవి నుంచి దింపేయాలని కుట్రలు పన్నుతున్నట్లు మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

PM Modi: అభివృద్ధి చేసే వారికే ప్రజల మద్దతు.. శిమ్లా ప్రచారంలో ప్రధాని మోదీ ఉద్ఘాటన

PM Modi: అభివృద్ధి చేసే వారికే ప్రజల మద్దతు.. శిమ్లా ప్రచారంలో ప్రధాని మోదీ ఉద్ఘాటన

దేశాభివృద్ధికి పాటు పడే వారికే ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రధాని మోదీ(PM Modi) ఉద్ఘాటించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లో(Himachal Pradesh) పర్యటించారు.

 (NCBC) : దళిత విద్యార్థుల అడ్మిషన్లు 44% పెరిగాయి!

(NCBC) : దళిత విద్యార్థుల అడ్మిషన్లు 44% పెరిగాయి!

షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థుల అడ్మిషన్లు 2014 నుంచి 2022వ సంవత్సరం నాటికి 44 శాతం పెరిగాయని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌(ఎన్‌సీబీసీ) వెల్లడించింది. అదే సమయంలో దళిత బాలికల అడ్మిషన్లు 51 శాతం..,..

AP Elections: హిందూ, ముస్లింలు నాకు రెండు కళ్లు...: చంద్రబాబు

AP Elections: హిందూ, ముస్లింలు నాకు రెండు కళ్లు...: చంద్రబాబు

Andhrapradesh: దేశంలో ముస్లిం సోదరులకు ఎవరూ చేయని మంచి పనులు తాను చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ముస్లిం పెద్దలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ... రాష్ట్రం నలుమూలల నుంచి ముస్లిం సోదరులు సమావేశానికి వచ్చినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

Lok Sabha Polls: రిజర్వేషన్లపై రాద్దాంతం.. రాజ్యంగం ఏం చెబుతోంది..

Lok Sabha Polls: రిజర్వేషన్లపై రాద్దాంతం.. రాజ్యంగం ఏం చెబుతోంది..

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రోజుకో అంశం తెరమీదకు వస్తోంది. ప్రతిపక్షం ఒక అంశం తెరపైకి తీసుకొస్తే.. దానికి ధీటుగా అధికార పక్షం మరొక అంశాన్ని లేవనెత్తుతోంది. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి అజెండా పక్కకు వెళ్లిపోయింది. అధికారంలోకి వస్తే ఏం చేస్తాం.. గతంలో ఏం చేశామనే ముచ్చట్లే లేవు. ఎన్నికల ప్రచారం మొత్తం రెండే రెండు అంశాల చుట్టూ తిరుగుతున్నాయి.

Patna: ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఉండాలి

Patna: ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఉండాలి

ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని తాను స్వాగతిస్తానని బిహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు. అయితే, రిజర్వేషన్లు మత ప్రాతిపదికన ఉండకూడదన్నారు. సామాజిక వెనుకబాటు ఆధారంగా ఇవ్వాలన్నారు.

The Wire: గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్‌

The Wire: గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్‌

కాంగ్రెస్‌గానీ, ఇండియా కూటమిగానీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను మహిళల మెడలో మంగళసూత్రాలతో సహా లాక్కొని ముస్లింలకు పంచుతారని, బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను తగ్గించి వాటిని ముస్లింలకు ఇస్తారని ప్రధాని మోదీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ముస్లింలకు ఎంతమాత్రం రిజర్వేషన్లు ఇవ్వటానికి వీల్లేదని, తాను బతికుండగా ఆ పనికి అవకాశం ఇవ్వబోనని తేల్చి చెబుతున్నారు.

Rahul Gandhi: ‘ఎంత అవసరమైతే అంత’.. రిజర్వేషన్లపై రాహుల్ సంచలన ప్రకటన

Rahul Gandhi: ‘ఎంత అవసరమైతే అంత’.. రిజర్వేషన్లపై రాహుల్ సంచలన ప్రకటన

ఓవైపు దేశ రాజకీయాల్లో ‘మత ప్రాతిపదికన రిజర్వేషన్ల’ అంశంపై వివాదం కొనసాగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ సంచలన ప్రకటన చేశారు. తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి