Home » Reliance
గతంలో ఆర్థిక వివాదాల్లో ఉన్న అనిల్ అంబానీ కంపెనీ ప్రస్తుతం ఫుల్ జోష్లో కొనసాగుతుంది. ఈ కంపెనీ స్టాక్ ధర పుంజుకోవడంతో దీనిలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు మంచి లాభాలు వచ్చాయి. అంతేకాదు ఈ కంపెనీలో నాలుగున్నరేళ్ల క్రితం లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు 29 లక్షలు వచ్చాయి.
రిలయన్స్ జియో తన 8వ వార్షికోత్సవం సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్హోల్డర్లకు శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో ఏడేళ్ల తర్వాత మళ్లీ 1:1 బోనస్ షేర్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేశారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వానికి ఒక్క ఏడాదిలోని రూ. 1,86,440 కోట్లను అందించినట్లు తెలిపారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) లాభం మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) ఆర్ఐఎల్ నికర లాభం రూ.15,138 కోట్లకు (ఒక్కో షేరుకు రూ.22.37) పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో
ముకేశ్ అంబానీ ఇంట జరుగుతున్న కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వివాహ వేడుకల్లో భాగంగా ‘శుభ్ఆశీర్వాద్’ పేరిట శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఆసియాలోనే ధనవంతుడు ముకేశ్ అంబానీ ఇంట పెళ్లిసందడి అత్యంత వైభవంగా జరుగుతోంది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ,
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ(Nita Ambani ) ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కాశీ విశ్వేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ ఆహ్వాన పత్రాన్ని శివాలయంలో అందజేశారు.
రిలయన్స్ జియో(Reliance Jio) దేశంలోనే అత్యధిక వినియోగదారులు కలిగిన టెలికాం నెట్వర్క్. జియో ఫ్రెండ్లీ రిచార్జ్ ప్లాన్లకు ప్రసిద్ధి చెందింది.తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు కలిగే రిఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. జియో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్లను కలిగి ఉంటుంది.
టైమ్ మ్యాగజైన్(TIME Magazine) 2024కి గానూ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries), టాటా గ్రూప్(TATA Group), సీరమ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి.
శంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త, అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ(Anil Ambani)కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆర్థిక నష్టాల్లో ఉన్న అనిల్కు మరో దెబ్బ పడింది. తాజాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్(Reliance Power) లిమిటెడ్ మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.