• Home » Reliance

Reliance

రిలయన్స్‌ ఉపకార వేతనాలకు 25 శాతం మంది తెలుగోళ్లు ఎంపిక

రిలయన్స్‌ ఉపకార వేతనాలకు 25 శాతం మంది తెలుగోళ్లు ఎంపిక

ఈ విద్యా సంవత్సరంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు చేయూత నందించడానికి ధీరూభాయి అంబానీ 92వ జయంతి సందర్భంగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఉపకారవేతనాలు అందిస్తోంది.

AP Politics: రైతుకు రూ. 30‌ వేలు.. 2 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

AP Politics: రైతుకు రూ. 30‌ వేలు.. 2 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

రిలయన్స్ తో చేసుకున్న కీలక ఒప్పందం ద్వారా కొత్తగా 2 లక్షలకు పైగా ఉద్యోగ కల్పన జరగనుందన్నారు. రైతులకు లబ్ధి చేకూరేలా లీజు పాలసీని ప్రవేశపెట్టబోతున్నట్టు సీఎం తెలిపారు.

Flood relief: సీఎంఆర్‌ఎఫ్‌కు రిలయన్స్‌ విరాళం రూ.20కోట్లు

Flood relief: సీఎంఆర్‌ఎఫ్‌కు రిలయన్స్‌ విరాళం రూ.20కోట్లు

వరద బాధితుల సహాయార్థం రిలయన్స్‌ ఫౌండేషన్‌ రూ.20కోట్ల విరాళాన్ని ప్రకటించింది.

 Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్

Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్

గతంలో ఆర్థిక వివాదాల్లో ఉన్న అనిల్ అంబానీ కంపెనీ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో కొనసాగుతుంది. ఈ కంపెనీ స్టాక్ ధర పుంజుకోవడంతో దీనిలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు మంచి లాభాలు వచ్చాయి. అంతేకాదు ఈ కంపెనీలో నాలుగున్నరేళ్ల క్రితం లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు 29 లక్షలు వచ్చాయి.

Jio: జియో వార్షికోత్సవం సందర్భంగా గుడ్ న్యూస్ ప్రకటించిన బోర్డు

Jio: జియో వార్షికోత్సవం సందర్భంగా గుడ్ న్యూస్ ప్రకటించిన బోర్డు

రిలయన్స్ జియో తన 8వ వార్షికోత్సవం సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌హోల్డర్‌లకు శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో ఏడేళ్ల తర్వాత మళ్లీ 1:1 బోనస్ షేర్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేశారు.

Mukesh Ambani: రిలయన్స్ ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు

Mukesh Ambani: రిలయన్స్ ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వానికి ఒక్క ఏడాదిలోని రూ. 1,86,440 కోట్లను అందించినట్లు తెలిపారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

RIL : తగ్గిన రిలయన్స్‌ లాభం

RIL : తగ్గిన రిలయన్స్‌ లాభం

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) లాభం మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) ఆర్‌ఐఎల్‌ నికర లాభం రూ.15,138 కోట్లకు (ఒక్కో షేరుకు రూ.22.37) పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో

 Mumbai : అనంత్‌-రాధిక జంటకు మోదీ ఆశీర్వాదం

Mumbai : అనంత్‌-రాధిక జంటకు మోదీ ఆశీర్వాదం

ముకేశ్‌ అంబానీ ఇంట జరుగుతున్న కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వివాహ వేడుకల్లో భాగంగా ‘శుభ్‌ఆశీర్వాద్‌’ పేరిట శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

Mumbai : అంగరంగ వైభవంగా అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహం

Mumbai : అంగరంగ వైభవంగా అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, ఆసియాలోనే ధనవంతుడు ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లిసందడి అత్యంత వైభవంగా జరుగుతోంది. ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ,

Nita Ambani Viral Video: చాట్ తింటూ కాశీలో సందడి చేసిన నీతా అంబానీ.. ఆకస్మిక పరిణామంతో స్థానికులు షాక్

Nita Ambani Viral Video: చాట్ తింటూ కాశీలో సందడి చేసిన నీతా అంబానీ.. ఆకస్మిక పరిణామంతో స్థానికులు షాక్

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ(Nita Ambani ) ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కాశీ విశ్వేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ ఆహ్వాన పత్రాన్ని శివాలయంలో అందజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి