• Home » Reliance Jio

Reliance Jio

Jio Recharge Plan: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. మరో కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన టెలికం దిగ్గజం

Jio Recharge Plan: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. మరో కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన టెలికం దిగ్గజం

తన కస్టమర్లు పక్క కంపెనీల వైపు చూడకుండా సరికొత్త సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను రిలయన్స్ జియో ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో రోజుకు సగటున రూ.10 వెచ్చించి 98 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌తో అదిరిపోయే ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ ప్లాన్‌కు సంబంధించిన వివరాలను మీరూ తెలుసుకోండి.

New Updates: కొత్త సిమ్ కొంటున్నారా.. రూల్స్ మారాయ్, గమనించగలరు

New Updates: కొత్త సిమ్ కొంటున్నారా.. రూల్స్ మారాయ్, గమనించగలరు

Airtel, Reliance Jio, BSNL, Vodafone-Idea (Vi) వంటి ప్రముఖ టెలికాం ప్రొవైడర్లు సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసే ప్రక్రియ సులభంగా, సురక్షితంగా చేయడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) గణనీయమైన మార్పులను చేపట్టింది.

Jio offers: రూ.75కే అదిరిపోయే ఆఫర్ అందిస్తున్న జియో

Jio offers: రూ.75కే అదిరిపోయే ఆఫర్ అందిస్తున్న జియో

మార్కెట్‌లో నెలకొన్న పోటీ, కస్టమర్లకు తరలి వెళ్లే అంశాలను దృష్టిలో ఉంచుకొని రిలయన్స్ జియో పలు ఆసక్తికరమైన ప్లాన్లను అందిస్తోంది. నెలకు రూ.75 ఖర్చుతో 28 రోజుల అపరిమిత కాలింగ్‌, నెలకు 2జీబీ డేటా అందించే ఒక ఆకర్షణీయమైన ఆఫర్‌ను జియో అందిస్తోంది. అయితే జియోఫోన్ (JioPhone) వాడుతున్న కస్టమర్లకు మాత్రమే ప్లాన్ వర్తిస్తుంది.

Jio: జియో వార్షికోత్సవం సందర్భంగా గుడ్ న్యూస్ ప్రకటించిన బోర్డు

Jio: జియో వార్షికోత్సవం సందర్భంగా గుడ్ న్యూస్ ప్రకటించిన బోర్డు

రిలయన్స్ జియో తన 8వ వార్షికోత్సవం సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌హోల్డర్‌లకు శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో ఏడేళ్ల తర్వాత మళ్లీ 1:1 బోనస్ షేర్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేశారు.

Jio Phonecall AI: జియో ఫోన్‌కాల్ ఏఐ సర్వీస్ .. ఇలా ఉపయోగించండి..

Jio Phonecall AI: జియో ఫోన్‌కాల్ ఏఐ సర్వీస్ .. ఇలా ఉపయోగించండి..

రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం సమావేశంలో భాగంగా జియో(jio) కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో PhoneCall AI సేవ కాల్‌లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా మీరు కాల్ చేయకుండానే సందేశాలను పంపవచ్చు. కాల్ సంభాషణను మెసేజ్ రూపంలో స్వీకరించవచ్చు. అయితే ఈ సేవను ఎలా ఉపయోగించాలో ఇక్కడ చుద్దాం.

Mukesh Ambani: రిలయన్స్ ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు

Mukesh Ambani: రిలయన్స్ ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వానికి ఒక్క ఏడాదిలోని రూ. 1,86,440 కోట్లను అందించినట్లు తెలిపారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Jio: జియోలో అత్యధిక ఓటీటీ బెనిఫిట్స్ ఉన్న ప్లాన్ ఇదే

Jio: జియోలో అత్యధిక ఓటీటీ బెనిఫిట్స్ ఉన్న ప్లాన్ ఇదే

జియో సహా అన్ని ప్రధాన ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్(Recharge Plans) ధరలను పెంచాయి. రీఛార్జ్ ప్లాన్ ధరల పెంపు కారణంగా జియో అనేక ప్లాన్‌లను సవరించింది. ఇటీవల జియో OTT అపరిమిత కాలింగ్, డేటా, ఉచిత సభ్యత్వాలను అందించే కొన్ని ప్లాన్స్‌ని ప్రవేశపెట్టింది.

BSNL: బీఎస్ఎన్ఎల్‌లో ఈ ప్లాన్‌తో జియో, ఎయిర్‌టెల్‌పై ఒత్తిడి

BSNL: బీఎస్ఎన్ఎల్‌లో ఈ ప్లాన్‌తో జియో, ఎయిర్‌టెల్‌పై ఒత్తిడి

బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు టారిఫ్ చార్జీలు పెంచినప్పటి నుంచి ఆ టెలికాం సంస్థల వినియోగదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారీగా పెరిగిన రీచార్జ్ ధరలతో యూజర్లు నెట్టుక్కురావడం కష్టంగా మారింది.

Recharge Plans: జియోలో తక్కువ ధరతో ఎక్కువ లాభాలున్న ప్లాన్ ఇదే

Recharge Plans: జియోలో తక్కువ ధరతో ఎక్కువ లాభాలున్న ప్లాన్ ఇదే

దేశ వ్యాప్తంగా దాదాపు 48 కోట్ల మంది వినియోగదారులతో జియో నంబర్ 1 టెలికాం సంస్థగా ఉంది. అయితే ఇటీవల రిలయన్స్ జియో టారిఫ్ ఛార్జీలను పెంచింది. దీంతో అన్ని రీచార్జ్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలను భరించలేక వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Wayanad Landslides: వయనాడ్‌కి బాసటగా ఎయిర్‌టెల్, జియో

Wayanad Landslides: వయనాడ్‌కి బాసటగా ఎయిర్‌టెల్, జియో

దశాబ్ద కాలంలో భారత్‌లో జరిగిన అతిపెద్ద విషాదాల్లో కేరళలోని వయనాడ్(Wayanad Landslides) దుర్ఘటన చరిత్రలో నిలిచిపోతుంది. జులై 30 తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడిన ఘటనలో వయనాడ్ జిల్లాలోని ముండక్కై, చూరల్‌మల్‌లోని వందల సంఖ్యల్లో ఇళ్లు మట్టిదిబ్బల్లో కూరుకుపోయాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి