Home » Recharge plans
ఇటీవల మొబైల్ రీఛార్జీ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో వినియోగదారులు ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో డేటా లేకుండానే తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్లు రూపొందించాలని ట్రాయ్ అన్ని టెలికాం సంస్థలను ఆదేశించింది. ట్రాయ్ సూచనల మేరకు జియో, ఎయిర్టెల్లు తమ కస్టమర్ల కోసం డేటా లేకుండానే సరసమైన ధరలకు వాయిస్- ఓన్లీ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. అవేంటంటే..
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాల మేరకు జియో, ఎయిర్ టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించాయి. ఈ ప్లాన్ల ప్రకారం రూ.154కే కాలింగ్తోపాటు SMS సేవలను పొందవచ్చు.
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మళ్లీ మిగతా టెలికాం ప్రొవైడర్లతో పోటీకి వచ్చింది. కేవలం వాయిస్ కాలింగ్ మాత్రమే అవసరమైన వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్ ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin), అందరికి మూడు నెలల ‘రీచార్జ్’ చేస్తున్నారంటూ సామాజిక మాద్యమాల్లో వస్తున్న మెసేజ్లు నమ్మరాదని సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber Crime Police) హెచ్చరిస్తున్నారు.
మీరు పెరిగిన రీఛార్జ్ ధరలతో విసిగి పోయారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే మీకు ఖరీదైన రీఛార్జ్ ప్లాన్ల నుంచి ఉపశమనం కలిగించడానికి BSNL చౌక ప్లాన్లను ప్రారంభించింది. దీనిలో మీకు 5 నెలలకుపైగా ఉన్న ప్లాన్ ధర వెయ్యిలోపు ఉండటం విశేషం.
ఇటీవల Jio, Airtel, Vi వంటి పెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్లాన్ల ధరలను భారీగా పెంచాయి. దీంతో యూజర్లు రీఛార్జ్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ ఈ కంపెనీలకు పోటీగా BSNL రంగంలోకి దిగి మరో చౌక 90 రోజుల ప్లాన్ను ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
BSNL తన వినయోగదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 1198 రీఛార్జ్ తో 365 రోజుల వ్యాలిడిటీ ఉండేలా ప్లాన్ను ప్రారంభించింది.
ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటి. అది అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్ ఆఫర్లు భారతీయ టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.
జియో సహా అన్ని ప్రధాన ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్(Recharge Plans) ధరలను పెంచాయి. రీఛార్జ్ ప్లాన్ ధరల పెంపు కారణంగా జియో అనేక ప్లాన్లను సవరించింది. ఇటీవల జియో OTT అపరిమిత కాలింగ్, డేటా, ఉచిత సభ్యత్వాలను అందించే కొన్ని ప్లాన్స్ని ప్రవేశపెట్టింది.
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) తమ వినియోగదారుల కోసం సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.