Home » RCB
ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎంఐ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2026లో లఖ్నవూ సూపర్ జెయింట్స్పై ఆర్సీబీ 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీని ఔట్ చేయడంపై ఎల్ఎస్జీ బౌలర్ ప్రిన్స్ యాదవ్ స్పందించాడు.
ఐపీఎల్ తుది దశకు చేరుతున్నా.. ఫైనల్ వేదికపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆనవాయితీ ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడి రాజకీయ పరిణామాలు ఆటంకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలతో రాణిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కీలక సమయంలో బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా గత మూడు మ్యాచ్ల నుంచి ఆటకు దూరంగా ఉన్న స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్.. తాజాగా ఇంగ్లండ్కు వెళ్లాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ జితేశ్ శర్మ.. వైభవ్ సూర్యవంశీ అన్ప్రొఫెషనల్ క్రికెటర్ అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల వెనక ఉన్న అసలు ఉద్దేశాన్ని జితేశ్ తాజాగా ఆర్సీబీ పాడ్కాస్ట్లో వివరించాడు.
గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఔటైన తీరు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్పందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రజత్ పాటిదార్ ఔటైన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై గుజరాత్ ప్లేయర్ జేసన్ హోల్డర్ వివరణ ఇచ్చాడు.
ఢిల్లీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బస చేసిన హోటల్లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ కోసం ఓ పిల్లాడు కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో అద్భుత విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్పై 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘనంగా గెలిచేసింది. 76 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ.. సొంతగడ్డపై తేలిపోయింది. ఆర్సీబీ బౌలర్ల విజృంభణకు 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌట్ అయింది.