• Home » RBI

RBI

RBI Rule: ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్.. ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త నిబంధనలు.. అవి ఏంటంటే..

RBI Rule: ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్.. ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త నిబంధనలు.. అవి ఏంటంటే..

ఆన్‌లైన్ మనీ ట్రాన్‌ఫర్‌ను మరింత పటిష్టం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురాబోతోంది. ఏప్రిల్ 1, 2025 నాటికి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) సిస్టమ్‌ను ఉపయోగించే అన్ని బ్యాంకులు ఈ కొత్త నిబంధనలను ఫాలో కావాల్సి ఉంటుంది.

RBI: పూచీకత్తు లేకుండానే రైతులకు 2 లక్షల వరకు రుణం

RBI: పూచీకత్తు లేకుండానే రైతులకు 2 లక్షల వరకు రుణం

ఎలాంటి పూచీకత్తు లేకుండానే రైతులకు రుణాన్ని అందించే సదుపాయాన్ని ఆర్‌బీఐ పెంచింది.

RBI:  ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపు..

RBI: ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపు..

వివిధ శాఖలకు సంబంధించిన ఆఫీసులకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఇటీవల సర్వసాధారణమైంది. తాజాగా, ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం అందరినీ ఆందోలనకు గురి చేస్తోంది. ముంబైలో ఉన్న ఆర్బీఐ కార్యాలయాన్ని బాంబులతో పేల్చేస్తామని కొందరు గుర్తు తెలియని అగంతకులు మెయిల్ చేశారు.

RBI Report: రాష్ట్ర అప్పు 4.57,783 కోట్లు

RBI Report: రాష్ట్ర అప్పు 4.57,783 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పు రూ.4,57,783 కోట్లుగా ఉన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించింది. ఈ మొత్తంలో బడ్జెట్‌ పరంగా తీసుకున్న అప్పులు, వివిధ కార్పొరేషన్ల పేరుతో సేకరించిన గ్యారెంటీ రుణాలున్నట్లు వివరించింది.

Sanjay Malhotra: ఆర్‌బీఐ 26వ గవర్నర్‌గా సంజయ్ బాధ్యతలు స్వీకరణ.. ఈ నిర్ణయం తీసుకుంటారా..

Sanjay Malhotra: ఆర్‌బీఐ 26వ గవర్నర్‌గా సంజయ్ బాధ్యతలు స్వీకరణ.. ఈ నిర్ణయం తీసుకుంటారా..

రాజస్థాన్‌కు చెందిన 1990 బ్యాచ్ IAS అధికారి సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ 26వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పవర్, ఫైనాన్స్, టాక్సేషన్ వంటి ప్రధాన రంగాలలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న సంజయ్ దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం.. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం.. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా

ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియామకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ) పదవిని నిర్వహిస్తున్నారు.

RBI: సామాన్యులకు షాకింగ్.. రెపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం...

RBI: సామాన్యులకు షాకింగ్.. రెపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం...

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వరుసగా 11వ సారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకూడదని నిర్ణయించింది. మూడు రోజుల సుదీర్ఘ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం తర్వాత, RBI గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం డిసెంబర్ 6, 2024న వడ్డీ రేట్లను ప్రకటించారు.

Rs.10 coins: రూ.10 నాణేలు తీసుకోవట్లే..

Rs.10 coins: రూ.10 నాణేలు తీసుకోవట్లే..

అన్ని వర్తక సముదాయాల్లో కొనుగోలుదారుల ఇచ్చే 10, 20 నాణేలు తీసుకోవాలని, లేకపోతే జైలుకి వెళ్ళాల్సి ఉంటుందని ఆర్బీఐ తాజా ప్రకటన జారీచేసిన సంగతి విదితమే. కానీ దీనికి విరుద్దంగా కొందరు వ్యాపారులు నాణేలను తిరస్కరిస్తున్నారు.

RBI: ఆర్బీఐ ప్లాన్ సక్సెస్.. ఈ డిపాజిట్లు పెరిగాయన్న నివేదిక

RBI: ఆర్బీఐ ప్లాన్ సక్సెస్.. ఈ డిపాజిట్లు పెరిగాయన్న నివేదిక

భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక విషయాన్ని ప్రకటించింది. సాధారణ ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించింది. ఇటివల నివేదికలో ఆకర్షణీయమైన వడ్డీతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వృద్ధి కరెంట్ ఖాతాలు, పొదుపు ఖాతాల (CASA) వృద్ధిని అధిగమించాయని తెలిపింది.

Shaktikanta Das: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్

Shaktikanta Das: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్

ఎసిడిటీతో ఆసుపత్రిలో చేరిన శక్తికాంత్ దాస్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, మరో కొద్ది గంటల్లో డిశ్చార్చ్ అవుతారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి