• Home » RBI

RBI

RBI : ఇంగ్లండ్‌ నుంచి లక్ష కిలోల బంగారం!

RBI : ఇంగ్లండ్‌ నుంచి లక్ష కిలోల బంగారం!

వంద టన్నుల బంగారం.. అంటే.. లక్ష కిలోలు! ఇంత భారీ స్థాయిలో బంగారం ఇంగ్లండ్‌ నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఖజానాకు చేరింది. 1991 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో దేశానికి బంగారాన్ని

National news: లక్ష కిలోల బంగారం తరలింపు.. ఎక్కడికంటే..?

National news: లక్ష కిలోల బంగారం తరలింపు.. ఎక్కడికంటే..?

ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కు లక్ష కిలోల బంగారాన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తరలించింది. గతంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో భారత్ భారీగా పసిడి తనఖా పెట్టింది. 1991తర్వాత ఈ స్థాయిలో తరలించడం ఇదే మెుదటిసారని ఆర్బీఐ చెప్తోంది. ఈ బంగారాన్ని ప్రత్యేక విమానంలో స్వదేశానికి రప్పించారు.

Bank Holidays: జూన్‌లో బ్యాంకులకు ఎన్నిరోజులు సెలవులు..?

Bank Holidays: జూన్‌లో బ్యాంకులకు ఎన్నిరోజులు సెలవులు..?

ప్రతి నెలలాగే జూన్‌లోనూ బ్యాంకుసెలవులు(Bank Holidays June 2024) ఉన్నాయి. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు సహా జూన్‌లో 12 రోజులు బ్యాంకులు మూసివేసి ఉంటాయి.

Paytm: ఖర్చు తగ్గించుకునే పనిలో పేటీఎం.. 20 శాతం మంది ఉద్యోగులు ఔట్!

Paytm: ఖర్చు తగ్గించుకునే పనిలో పేటీఎం.. 20 శాతం మంది ఉద్యోగులు ఔట్!

ఆర్బీఐ(RBI) నిషేధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పేటీఎం(Paytm) ప్రస్తుతం ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది. ఇందుకోసం ఉద్యోగులపై వేటు వేయాలని భావిస్తోంది. మొత్తం వర్క్ ఫోర్స్‌లో 15 - 20 శాతం ఉద్యోగులను ఇళ్లకు పంపాలని అనుకుంటోందట.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఈడీగా లక్ష్మీకాంతరావు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఈడీగా లక్ష్మీకాంతరావు

ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఆర్‌.లక్ష్మీకాంత రావు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం నియంత్రణల విభాగం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఇన్‌చార్జిగా

RBI: 97.76 శాతం నోట్లు తిరిగొచ్చాయ్.. ఆ నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

RBI: 97.76 శాతం నోట్లు తిరిగొచ్చాయ్.. ఆ నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

రూ.2 వేల నోట్లపై(RS.2000) ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది. 2023 మే 19 నుంచి చెలామణిలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో మే 2నాటికి 97.76 శాతం బ్యాంక్‌లలోకి తిరిగి వచ్చినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వెల్లడించింది.

Big Breaking: అనంతపురంలో 2వేల కోట్ల నగదు పట్టివేత.. 4 కంటైనర్ల కథేంటి..!?

Big Breaking: అనంతపురంలో 2వేల కోట్ల నగదు పట్టివేత.. 4 కంటైనర్ల కథేంటి..!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. సమయం లేదు మిత్రమా అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. ఇక.. ఎటు చూసినా పోలీసుల తనిఖీల్లో కోట్లల్లోనే నగదు పట్టుబడుతోంది. ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమిస్తున్నాయి. ఇక నోట్ల తరలించే విధానం చూస్తే ముక్కున వేలేసుకునే పరిస్థితి. తాజాగా.. అనంతపురం జిల్లాలో 2 వేల కోట్ల నగదు పట్టుబడింది...

Shaktikanta Das: ఈరోజు RBI మానిటరీ పాలసీలో తీసుకున్న నిర్ణయాలివే

Shaktikanta Das: ఈరోజు RBI మానిటరీ పాలసీలో తీసుకున్న నిర్ణయాలివే

రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ వరుసగా ఏడవసారి రెపో రేటులో ఎటువంటి మార్పు చేయకూడదని నిర్ణయించింది. ద్రవ్యోల్బణం రేటు స్థిరత్వం, ఆర్థిక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

RBI: 97.69 శాతం రూ.2,000 నోట్లు వాపసు

RBI: 97.69 శాతం రూ.2,000 నోట్లు వాపసు

రద్దయిన రూ.2,000 నోట్లు 97.69 శాతం బ్యాంకులకు వాపసు వచ్చినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారంనాడు ప్రకటించింది. రూ.8,202 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రస్తుతం సర్క్యులేషన్‌లో ఉన్నట్టు తెలిపింది.

Banks: మార్చి 31న ఆదివారం కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఓపెన్.. కారణమిదే

Banks: మార్చి 31న ఆదివారం కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఓపెన్.. కారణమిదే

సామాన్యులకు బ్యాంకుకు(bank) సంబంధించి గుడ్ న్యూస్ వచ్చింది. మార్చి 31, 2024 ఆదివారం అయినప్పటికీ, దేశంలోని అన్ని బ్యాంకులు తెరిచి ఉంటాయి. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నోటిఫికేషన్ విడుదల చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి