• Home » RBI

RBI

IMF: ఆ ఏడాదికల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: గీతా గోపీనాథ్

IMF: ఆ ఏడాదికల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: గీతా గోపీనాథ్

భారత్ 2027 వరకు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ అంచనా వేశారు.

RBI : రూ.3000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం

RBI : రూ.3000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.3000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ఈ-వేలం ద్వారా దీన్ని సేకరించింది.

Cibil Score: సిబిల్ స్కోర్ విషయంలో ఆర్బీఐ కొత్త రూల్.. తెలిస్తే మీకే లాభం

Cibil Score: సిబిల్ స్కోర్ విషయంలో ఆర్బీఐ కొత్త రూల్.. తెలిస్తే మీకే లాభం

మీరు కొత్త లోన్ కోసం చూస్తున్నారా. అయితే మీ సిబిల్ స్కోర్(Cibil Score) ఇంకా నెల రోజుల నుంచి అప్‌డేట్ కాలేదని టెంన్షన్ పడుతున్నారా. ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటివల సిబిల్(CIBIL) స్కోర్‌కు సంబంధించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కొత్త సూచనలను జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Digital Payments: బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు!

Digital Payments: బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు!

గూగుల్‌పే, ఫోన్‌పేలాంటి యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు జరపాలంటే వాటిని మన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సిందే! మరి బ్యాంకు ఖాతాలు లేనివారి పరిస్థితి?

RBI: ఆర్బీఐ 5 అతిపెద్ద ప్రకటనలు.. సామాన్యులపై వీటి ప్రభావం ఎంత

RBI: ఆర్బీఐ 5 అతిపెద్ద ప్రకటనలు.. సామాన్యులపై వీటి ప్రభావం ఎంత

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. జూన్ 6న ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ఫలితాలను ఇవాళ వెల్లడించారు.

Shaktikanta Das: రేపో రేటు యథాతథం..

Shaktikanta Das: రేపో రేటు యథాతథం..

విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక రేట్లలో మార్పులు చేర్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించింది. పరపతి విధాన కమిటీ సమావేశం మంగళవారం జరిగింది.

RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?

RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?

ఆదిత్య బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ నుంచి అక్రమంగా రూ.40 కోట్లు కొట్టేసిన కేసులో.. ప్రధాన నిందితుడు బషీద్‌కు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ)లో పనిచేసే ఓ అధికారి సహకారం ఉన్నట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు.

Fastag: నేటి నుంచి అమల్లోకి ఫాస్ట్‌ ట్యాగ్ కొత్త రూల్స్.. కేవైసీ అప్‌డేట్ చేశారా..

Fastag: నేటి నుంచి అమల్లోకి ఫాస్ట్‌ ట్యాగ్ కొత్త రూల్స్.. కేవైసీ అప్‌డేట్ చేశారా..

ప్రస్తుత కాలంలో కార్లతోపాటు ఇతర వాహనాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఫాస్ట్‌ట్యాగ్(Fastag) వాడకం తప్పనిసరి అయింది. ప్రస్తుతం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్టాగ్ కోసం నేటి (ఆగస్టు 1, 2024) నుంచి కొత్త నిబంధనలను అమలు చేస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Shaktikanta Das: వచ్చే రెండేళ్లలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రెట్టింపు.. త్వరలో RBIపై వెబ్ సిరీస్

Shaktikanta Das: వచ్చే రెండేళ్లలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రెట్టింపు.. త్వరలో RBIపై వెబ్ సిరీస్

ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగదారులకు రిటైల్ చెల్లింపుల అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చిందని RBI పేర్కొంది. ఈ నేపథ్యంలో 2026 నాటికి స్థూల దేశీయోత్పత్తి (GDP)లో భారత్ డిజిటల్ ఎకానమీ 20 శాతానికి చేరుతుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(shaktikanta das) సోమవారం తెలిపారు.

Mallikarjun Kharge: 4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలెక్కడిచ్చారు.. మోదీకి ఖర్గే సూటి ప్రశ్న

Mallikarjun Kharge: 4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలెక్కడిచ్చారు.. మోదీకి ఖర్గే సూటి ప్రశ్న

దేశవ్యాప్తంగా నిరుద్యోగం సమస్య పెరిగిపోతున్న వేళ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ప్రధాని మోదీకి సూటి ప్రశ్న వేశారు. 4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని మోదీ చెప్పారని.. అదంతా ఫేక్ అంటూ ఖర్గే ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి