• Home » RBI

RBI

Fastag: నేటి నుంచి అమల్లోకి ఫాస్ట్‌ ట్యాగ్ కొత్త రూల్స్.. కేవైసీ అప్‌డేట్ చేశారా..

Fastag: నేటి నుంచి అమల్లోకి ఫాస్ట్‌ ట్యాగ్ కొత్త రూల్స్.. కేవైసీ అప్‌డేట్ చేశారా..

ప్రస్తుత కాలంలో కార్లతోపాటు ఇతర వాహనాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఫాస్ట్‌ట్యాగ్(Fastag) వాడకం తప్పనిసరి అయింది. ప్రస్తుతం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్టాగ్ కోసం నేటి (ఆగస్టు 1, 2024) నుంచి కొత్త నిబంధనలను అమలు చేస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Shaktikanta Das: వచ్చే రెండేళ్లలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రెట్టింపు.. త్వరలో RBIపై వెబ్ సిరీస్

Shaktikanta Das: వచ్చే రెండేళ్లలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రెట్టింపు.. త్వరలో RBIపై వెబ్ సిరీస్

ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగదారులకు రిటైల్ చెల్లింపుల అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చిందని RBI పేర్కొంది. ఈ నేపథ్యంలో 2026 నాటికి స్థూల దేశీయోత్పత్తి (GDP)లో భారత్ డిజిటల్ ఎకానమీ 20 శాతానికి చేరుతుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(shaktikanta das) సోమవారం తెలిపారు.

Mallikarjun Kharge: 4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలెక్కడిచ్చారు.. మోదీకి ఖర్గే సూటి ప్రశ్న

Mallikarjun Kharge: 4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలెక్కడిచ్చారు.. మోదీకి ఖర్గే సూటి ప్రశ్న

దేశవ్యాప్తంగా నిరుద్యోగం సమస్య పెరిగిపోతున్న వేళ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ప్రధాని మోదీకి సూటి ప్రశ్న వేశారు. 4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని మోదీ చెప్పారని.. అదంతా ఫేక్ అంటూ ఖర్గే ధ్వజమెత్తారు.

Mumbai : ఆర్‌బీఐ నివేదికతో ప్రతిపక్షాల నోటికి తాళం: మోదీ

Mumbai : ఆర్‌బీఐ నివేదికతో ప్రతిపక్షాల నోటికి తాళం: మోదీ

ఉద్యోగాల కల్పనపై ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదిక నిరుద్యోగం పేరిట అవాస్తవాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల నోటికి తాళం వేసిందని ప్రధాని మోదీ అన్నారు. ముంబైలో చేపట్టిన రూ.29,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ.....

RBI: హోం లోన్ బకాయిలు పెరుగుతున్నాయ్.. ఏ విభాగంలో ఎంతంటే..?

RBI: హోం లోన్ బకాయిలు పెరుగుతున్నాయ్.. ఏ విభాగంలో ఎంతంటే..?

దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకుల నుంచి హోం లోన్(Home Loans) తీసుకున్న వారు తిరిగి సకాలంలో కట్టట్లేదని ఆర్బీఐ(RBI) నివేదికలో వెల్లడైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే పర్సనల్ లోన్ సెగ్మెంట్ డేటాను విడుదల చేసింది.

RBI Rates : ఎనిమిదోసారీ అదే రేటు

RBI Rates : ఎనిమిదోసారీ అదే రేటు

బ్యాంకింగ్‌ రంగంలో వడ్డీ రేట్ల ధోరణులకు దిక్సూచిగా పరిగణించే రెపో రేటును యథాతథంగా కొనసాగించాలన్న రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయంతో మరో రెండు నెలల పాటు గృహ,

RBI: వరుసగా ఎనిమిదోసారి రెపో రేటును మార్చని RBI.. దీంతోపాటు EMI కూడా

RBI: వరుసగా ఎనిమిదోసారి రెపో రేటును మార్చని RBI.. దీంతోపాటు EMI కూడా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వరుసగా ఎనిమిదోసారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఎంపీసీ సమావేశం అనంతరం సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్(Shaktikanta Das) ఈ విషయాన్ని వెల్లడించారు.

RBI: నేడు ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్న శక్తికాంత దాస్.. వడ్డీ రేట్లు యథాతధం?

RBI: నేడు ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్న శక్తికాంత దాస్.. వడ్డీ రేట్లు యథాతధం?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయాలను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(Shaktikanta Das) వెల్లడించనున్నారు. బుధవారం నుంచి జరుగుతున్న ఈ సమీక్షలోనూ వడ్డీ రేట్లు మార్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

RBI: 97.82 శాతం రిటర్న్.. ఇంకా రూ.7 వేల కోట్లకుపైగా ప్రజల దగ్గరే

RBI: 97.82 శాతం రిటర్న్.. ఇంకా రూ.7 వేల కోట్లకుపైగా ప్రజల దగ్గరే

డినామినేషన్‌లో భాగంగా 97.82 శాతం రూ. 2 వేల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి ప్రవేశించాయని, ఇంకా రూ. 7,755 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వెల్లడించింది.

RBI: యూకే నుంచి 100 టన్నుల బంగారం వాపస్.. నిల్వలపై నిరంతర సమీక్ష చేయనున్న ఆర్బీఐ

RBI: యూకే నుంచి 100 టన్నుల బంగారం వాపస్.. నిల్వలపై నిరంతర సమీక్ష చేయనున్న ఆర్బీఐ

బంగారం నిల్వలపై(Gold Reserves) ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.యునైటెడ్ కింగ్‌డమ్(UK) నుండి దాదాపు 100 టన్నుల బంగారాన్ని (1 లక్ష కిలోగ్రాములు) ఆర్బీఐ(RBI)తన ఖజానాకు తరలించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి