Home » Rayalaseema
దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ప్రభావంతో శనివారం ఉదయం ఉత్తరకోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు
అవును.. ఇద్దరు మంత్రులకు (Two Ministers) సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ప్రత్యేకంగా పిలిచి మరీ క్లాస్ తీసుకున్నారు. మీ తీరు మార్చుకోకపోతే ఇక అస్సలు ఊరుకునేది లేదని సీరియస్ వార్నింగ్..
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలో శుక్రవారం అల్పపీడనం (low pressure) ఏర్పడింది..
పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో మూడు రోజుల సంక్రాంతి (Sankranti) సంబరం సోమవారంతో ముగిసింది. ఈసారి హైదరాబాద్ (Hyderabad) నుంచి లక్షల్లో జనం తరలివచ్చారు.
పొడిగాలుల ప్రభావంతో బుధవారం రాయలసీమలో చలి పెరిగింది. పొరుగునున్న ఉత్తర కర్ణాటకలో తీవ్రమైన చలిగాలులు వీస్తుండడంతో ఆ ప్రభావం రాయలసీమ (Rayalaseema)పై పడింది.
ఉత్తరాది నుంచి మధ్య భారతం మీదుగా ఉత్తరకోస్తా వరకు చలి గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమగాలులు వీస్తున్నాయి.
చలి (cold)తో గజగజలాడాల్సిన డిసెంబరులో నాలుగైదు రోజులు తప్ప మిగిలిన రోజులు ఉక్కపోత కొనసాగింది. జనవరి నెలలో కూడా అదే మాదిరి వాతావరణం కొనసాగనున్నది.
సీఎం జగన్ (CM Jagan) మానవత్వం లేని మనిషి అని టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి (Bandaru Satyanarayanamurthy) విమర్శించారు.
నైరుతి బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం పశ్చిమ నైరుతిగా పయనించి ఆదివారం ఉత్తర శ్రీలంకలో తీరం దాటి తీవ్ర అల్పపీడనం (low pressure)గా బలహీనపడింది.
Kurnool: సంక్రాంతి పండుగ తర్వాత రాయలసీమ (Rayalaseema) మొత్తం తిరిగి, సీమవాసులకు జరుగుతోన్న అన్యాయాన్ని వివరిస్తానని మాజీ ఎమ్మెల్యే (EX MLA) బైరెడ్డి రాజ శేఖర్ రెడ్డి తెలిపారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధాని