Home » Rayalaseema
CM Revanth On Roja Royyala Pulusu: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ మంత్రి రోజా రొయ్యల పులుసు ప్రస్తావన వచ్చింది.. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు..
ఈనెల 14న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో
రాయలసీమపై చంద్రబాబుకు మమకారం లేదని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విమర్శించారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు (TDP Chief Chandrababu) విజనరీగా పేరున్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి వరుసగా రెండోసారి అధికారాన్ని ఏర్పాటు చేయాలని చేయాల్సిన కుట్రలు, కుతంత్రాలన్నీ వైసీపీ (YSR Congress) చేసుకుంటూ పోతోంది. అయితే..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాజెక్ట్స్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. జగన్ రాయలసీమ ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులకు జగన్ తీరని అన్యాయం చేశారన్నారు. రాయలసీమకు అన్యాయం చేస్తున్నందుకు జగన్కు సిగ్గనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒడిశా, పశ్చిమ బెంగాల్కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది.
రాయలసీమలోని పుట్టపర్తి వరకు సోమవారం నైరుతి రుతుపవనాల విస్తరించాయి. తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, కర్ణాటక, కొంకణ్, ఏపీలో కొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు, పశ్చిమబెంగాల్, సిక్కిం, బిహార్లలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది.
డారి గాలులతో ఉత్తరకోస్తా ఉడికిపోయింది. వరుసగా రెండో రోజు అతి తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. ఉదయం నుంచి రాత్రి వరకు అదే పరిస్థితి కొనసాగింది.
జగన్ సర్కార్ (AP Govt)పై బీజేపీ నేత జేపీ నడ్డా (JP Nadda) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తిలో బీజేపీ సంపర్క్ అభియాన్ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరిగేవి
ఎండ తీవ్రతకు రాష్ట్రం శుక్రవారం నిప్పుల కొలిమిలా మారింది. జంఘమహేశ్వరపురంలో 44.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా అనేకచోట్ల 40 డిగ్రీలు దాటింది.