Home » Rayalaseema
ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి కర్ణాటక, తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్ (Chhattisgarh) వరకు ద్రోణి విస్తరించింది.
కర్నూలు: జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని.. అపుడే సాగునీటి సమస్య తీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక (Telangana Karnataka) మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలులు
విదర్భ నుంచి తెలంగాణ (Telangana), రాయలసీమల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి భూ ఉపరితలంపైకి తేమగాలులు వీస్తున్నాయి.
రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఎండతీవ్రతకు మండిపోయాయి. ఆదివారం ఉదయం నుంచే వడగాడ్పులు వీయడంతో ప్రజలు ఠారెత్తిపోయారు. పడమర గాలులు ప్రభావంతో రాష్ట్రంలో
ఎండకు గురువారం రాష్ట్రంలో అనేక ప్రాంతాలు మండిపోయాయి. కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులు వీచాయి.
వేసని ఇంకా రాకముందే భాను డి భగభగలు మొదలయ్యాయి. ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ప్రకటించాయి.
తమిళనాడు (Tamil Nadu) నుంచి కర్ణాటక (Karnataka), మరఠ్వాడ, విదర్భ, మధ్యప్రదేశ్ మీదుగా బిహార్ వరకు ద్రోణి విస్తరించింది.
రాయలసీమ (Rayalaseema) పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇంకా తమిళనాడు (Tamil Nadu) నుంచి రాయలసీమ, కర్ణాటక (Karnataka) మీదుగా విదర్భ
ఉత్తరాంధ్రలో ఛీత్కారం ఎదురైంది. ‘ఇక్కడ మాకు తిరుగులేదు’ అనుకుంటున్న తూర్పు, పశ్చిమ రాయలసీమలోనూ అధికార వైసీపీకి చుక్కెదురైంది.