Home » Rayadurg
పట్టణంలోని ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయాన్నే స్వామి వారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, కవచధారణ తదితర పూజలు నిర్వ హించారు.
పట్టణంలోని ప్రసిద్ధిగాం చిన ప్రసన్న వెంకట రమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీవా రు హనుమద్ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శ నమిచ్చారు. శ్రీదేవి, భూదే వి సమేవత వెంకటరమణ స్వామి ఉత్సవ విగ్రహాల ను సాయంత్రం హనుమద్ వాహనంపై అధిష్టించారు.
మండలంలోని దర్గా హొ న్నూరులో తాగునీటి కొళాయి వద్ద అపరిశుభ్రత తాండవిస్తోంది. ఇక్కడి పరిస్థితులు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ప్రజలు రోజూ ఉపయోగించే కొళాయి పక్కనే చెత్తకుప్పలు పేరుకు పోయాయి.
పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భా గంగా ఆదివారం శ్రీవారు శేష వాహనంపై ఊరేగుతూ భక్తుల కు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామి ఉత్సవ విగ్రహాల ను సాయంత్రం శేష వాహనంపై అధిష్టించి వెంకటరమణ స్వా మి దేవాలయం వద్ద నుంచి బళ్లారి రోడ్డులోని మార్కం డేయస్వామి దేవాలయం వ రకు ఊరేగించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా అమలు చుస్తున్న చెత్త నుంచి సంపద కార్యక్రమాన్ని మండ లంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలన్న లక్ష్యం అమలు కాకపోవడంతో రూ. కోట్లతో నిర్మించిన కేంద్రాలు ఖాళీగా మారాయి.
పేదలకు వైద్యఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) భరోసా ఇస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గంలోని తన నివాసంలో ఆయన శనివారం ఆయన బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
పట్టణంలోని ప్రసిద్ధి గాంచిన ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా శనివారం శ్రీ వారు సూర్యప్రభ వాహ నంపై ఊరేగుతూ భక్తుల కు దర్శనమిచ్చారు. సా యంత్రం సూర్యప్రభ వా హనంపై శ్రీవారిని కొలు వుదీర్చి ఊరే గించారు.
మండల వ్యాప్తంగా మంగళ వారం రాత్రి వీచిన ఈదురు గాలులకు మామిడి పంట భారీగా దెబ్బతి నడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఉబిచెర్ల, కరిడికొండ, బేతాపల్లి తదితర గ్రామాల్లో రైతులు మామిడి పంటను సాగు చేశారు. ఊటకల్లు గ్రామంలో దాదాపు 300 ఎకరాలకు పైగా సాగు చేశారు.
మహిళల ఆర్థిక స్వాలంబనతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివా సులు పేర్కొన్నారు. వెలుగు (సెర్ప్) ఆధ్వర్యంలో పట్టణంలోని డ్వామా కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా వెలుగు మహిళలకు సెల్ఫోన్లు పంపిణీ చేశారు. అలాగే కుట్టుశిక్షణ పూర్తి చేసు కున్న మహి ళలకు సర్టిఫికెట్లు, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రుణ మంజూరు పత్రాలు అందజేశారు.
మండలంలోని కలుదేవ నహళ్లిలోని నూతన ఆలయంలో శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి, అభయాంజనేయస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలను రెండో రోజు మంగళవారం ఘనంగా నిర్వహించా రు.