• Home » Rayadurg

Rayadurg

MLA: తాగునీటి సమస్య రానీయకండి

MLA: తాగునీటి సమస్య రానీయకండి

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చ ర్యలు తీసుకోవాలని ఆ యాశాఖల ఇంజనీర్లు, అధికారులను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. స్థానిక ఆర్‌ఆండ్‌బీ అతిథి గృహంలో గురువారం సాయంత్రం గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఎంపీడీవోలు, మున్సిపల్‌, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

TEMPLE : వైసీపీ వల్లే గందరగోళం

TEMPLE : వైసీపీ వల్లే గందరగోళం

గత వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే ప్రస్తుతం మండలంలోని నేమకల్లు ఆంజనేయస్వామి ఆ భరణాల విషయంలో గందరగోళం నెలకొందని ఆ ఆలయ పాల కమండలి చైర్మన శ్రీనాథ్‌ సోమవారం ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న తనిఖీలతో నగల లెక్కలు సోమవారం తేలే అవకాశం ఉందని తెలిపారు.

MLA: దశాబ్దాల సమస్యకు పరిష్కారం

MLA: దశాబ్దాల సమస్యకు పరిష్కారం

పట్టణంలో దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని కీలక మైన సమస్యలను తీర్చే దిశ గా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీవానివాసు లు పేర్కొన్నారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ వద్ద కొత్తగా నిర్మించిన రోడ్డును బుధవారం ఆయన పరిశీలించారు.

FIRE: దానిమ్మతోటకు నిప్పు

FIRE: దానిమ్మతోటకు నిప్పు

మండల కేం ద్రంలోని తనకు చెందిన దా నిమ్మ తోటకు శుక్రవారం రా త్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని టీడీపీ నాయ కుడు విజయ్‌శెట్టి వాపోయా రు. దీంతో మూడు ఎకరా ల్లోని 1200 దానిమ్మ చెట్లు, డ్రిప్‌ వైర్లు, పైపులైన్లు మొ త్తం కాలి బూడిద అయ్యా యని తెలిపారు.

GOD: నేమకల్లు ఆంజన్నకు విశేష పూజలు

GOD: నేమకల్లు ఆంజన్నకు విశేష పూజలు

మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామికి శనివారం విశేష పూజలు చేశారు. ప్రధాన ఆర్చకులు అనిల్‌కుమార్‌ చార్యులు స్వామికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, వెండి కవచ అలంకరణ, విశేషపుష్పా లం కరణ చేశారు. వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించు కున్నారు.

TRAINY SP: నేరస్థులపై ప్రత్యేక దృష్టి పెట్టండి

TRAINY SP: నేరస్థులపై ప్రత్యేక దృష్టి పెట్టండి

నేర విభాగంపై పోలీసు లు ప్రత్యేక దృష్టి సారించాలని ట్రైనీ ఎస్పీ, ఐపీఎస్‌ అధికారి అశ్విన మణిదీప్‌ పోలీసుల కు సూచించారు. ఆయన గురువారం పట్ట ణంలోని యూపీఎస్‌ పోలీస్‌స్టేషనను కళ్యాణ దుర్గం డీఎస్పీ రవిబాబుతో కలిసి తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషనలోని రికార్డులను పరిశీ లించారు.

POLE: ప్రమాదకరంగా విద్యుత స్తంభాలు

POLE: ప్రమాదకరంగా విద్యుత స్తంభాలు

గ్రామీణ ప్రాం తాలలో గతంలో ఏర్పాటు చేసిన విద్యుతస్తంభాలు పెచ్చులూడి, కడ్డీలు తేలి, ప్రమాదకరంగా మారాయి. అయినా విద్యుత అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడడం లేదని మండలపరిధిలోని జుంజురంపల్లికి చెంది న పలు కాలనీవాసులు వాపోతున్నారు.

PGRS: పీజీఆర్‌ఎస్‌కు అధికారుల డుమ్మా

PGRS: పీజీఆర్‌ఎస్‌కు అధికారుల డుమ్మా

స్థానిక తహసీల్దార్‌ కార్యా లయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంపై అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. అదేవి ధంగా సమస్యలు తెలిపేందుకు వచ్చే ప్రజలకు నిరాశ ఎదుర వుతోంది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో జరిగే పీజీఆర్‌ఎస్‌కు హాజరుకావాలని తహసీల్దార్‌, ఆర్‌ఐకి కలెక్టర్‌ నుంచి అదేశాలతో వారు అక్కడికి వెళ్తున్నారు.

SCHOOL:  ఆరుబయటే వంటకాలు

SCHOOL: ఆరుబయటే వంటకాలు

ప్రభుత్వం విద్యార్థుల సౌక ర్యార్థం కోట్ల రూపాయలు ఖ ర్చు పెడుతున్నా, అందు కో సం క్షేత్ర స్థాయిలో చేసిన ప నులు అర్ధాంతరంగా ఆగిపోవ డంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. విద్యార్థులకు సరైన సౌకర్యాలు అందడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.

ROAD: పల్లె పండుగ 2.0 జోరు

ROAD: పల్లె పండుగ 2.0 జోరు

గ్రామీణాభివృద్ధి దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పల్లె పండగ 2.0 కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మం డలం లోని తొమ్మిది పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి