Home » Ratham
ఒడిశాలోని పూరిలో శుక్రవారం నాడు ప్రతిష్ఠాత్మకంగా మొదలైన జగన్నాథ రథయాత్ర (Puri Rath Yatra)లో అపశృతి చోటుచేసుకుంది. ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు హాజరుకాగా, శోభాయాత్రలో 500 మందికిపైగా గాయపడ్డారు.