Home » Raptadu
రైతుల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి పేర్కొన్నారు. మండలంలోని ఎంసీపల్లి పంచాయతీ ఏటిగడ్డ తిమ్మాపుురంలో బుధవారం రైతు గొల్ల ముత్యాలప్పకు సబ్సిడీ కింద మంజూరైన డ్రిప్ పరికరాలను ఆయన పంపిణీ చేశారు.
రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ పిలుపునిచ్చారు. స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని పోలీస్స్టేషన ఆవరణంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్తో పాటు పలువురు అభినందించారు.
మండలంలోని యలక్కుంట్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు భయం భయంగా చదువులు సాగి స్తున్నారు. పాఠశాలలో 1-5 తరగతులుకు గాను 24 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికి మూడు పాఠశాల భవనాలుండగా, అందులో రెండు భవనాలు శిథిలం అయ్యాయి.
గత వైసీపీ ఐదేళ్ల పాలనలో మం డలంలో తోపుదుర్తి సోదరుల అండతో విచ్చలవిడిగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ప్రజారెవెన్యూ దర్బార్- భూ సమస్య పరిష్కార వేదిక నిర్వహించారు. ధర్మవరం ఆర్డీఓ మహేశ, రెవెన్యూ అధికా రులతో కలిసి ఎమ్మెల్యే రైతుల నుంచి అర్జీల ను స్వీకరించారు.
వరద బాధితులకు ఎమ్మెల్యే పరిటాల సునీత అండగా ఉంటారని టీడీపీ మండల ఇనచార్జ్ ధర్మవరపు మురళి తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన మండలంలోని కళాకారుల కాలనీ, దండోరా కాలనీలోని ప్రజలకు గురువారం ఆయన బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.
పూర్తిస్థాయిలో నష్టపో యిన కుటుంబాలను అచనావేసి త్వరలో ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటిస్తుంద ని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ క్రమంలో బుధవారం వా రికి అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా నిత్యవసరాలు పంపిణీ చేపట్టింది.
అధైర్యపడకండి..అన్ని విధాలా ఆదుకుంటామని వరద ప్రభావిత ప్రాంతాల వారికి ఎమ్మెల్యే పరిటాల సునీత భరోసా ఇచ్చారు. మండలపరిధిలోని ఉప్పరపల్లిలోని వదర ప్రభావిత ప్రాంతాల్లో జేసీ శివ్నారాయణ్శర్మతో కలసి ఆమె మంగళవారంలోని పర్యటించారు. స్థానికంగా జరుగుతున్న సహాయ చర్యలను పరిశీలించారు.
Andhrapradesh: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వర్ష ప్రాంతాల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత పర్యటిస్తూ.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ ఆక్ర మణలకు హద్దేలేకుండాపోయిందని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రామగిరి లో సోమవారం ప్రజా రెవెన్యూ దర్బార్-భూసమస్యల పరిష్కార వేదిక నిర్వహించా రు. ధర్మవరం ఆర్డీఓ మహేశ, మండల రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని రైతుల నుంచి అర్జీలను ీస్వీకరించారు.
వైసీపీ హయాంలో జా నెడు రోడ్డు వేయలేకపోయినా.. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి మాటలు మాత్రం కోటలు దాటేవని ఎమ్మెల్యే పరిటాల సునీ త ఘాటుగా విమర్శించారు. మండలం లోని ఆలమూరులో ఆదివారం మధ్యా హ్నం పల్లె పండుగ వారోత్సవాల కార్యక్ర మంలో భాగంగా సీసీరోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.