• Home » Rape case

Rape case

విశాఖలో న్యాయ విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌

విశాఖలో న్యాయ విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌

విశాఖలో న్యాయవిద్య అభ్యసిస్తున్న ఒక యువతిపై నలుగురు సహచర విద్యార్థులు సామూహిక అత్యాచారం చేశారు. ఓ పథకం ప్రకారం ప్రేమికుడితోపాటు, మరో ముగ్గురు స్నేహితులు ఆమెను బ్లాక్‌ మెయిల్‌..

AP News: దారుణం.. వెలుగు చూసిన మరో రెండు అత్యాచార ఘటనలు..

AP News: దారుణం.. వెలుగు చూసిన మరో రెండు అత్యాచార ఘటనలు..

బాపట్ల పట్టణంలో కామాంధుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. 65 ఏళ్ల ఓ వృద్ధుడు తన వయస్సు కూడా మరిచి 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు.

Hyderabad: నగరంలో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం..

Hyderabad: నగరంలో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం..

నాగార్జున సాగర్‌కు చెందిన చెరుకుపల్లి విజయ్ కుమార్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినికి పరిచయం అయ్యాడు. మెుదట స్నేహితుడిగా ఉంటానని చెప్పి తర్వాత ప్రేమ పేరుతో వేధించడం మెుదలుపెట్టాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది.

మణిపూర్‌లో మహిళపై అత్యాచారం.. సజీవ దహనం

మణిపూర్‌లో మహిళపై అత్యాచారం.. సజీవ దహనం

మణిపూర్‌లో జాతి విద్వేషం తీవ్రరూపం దాల్చింది. ఆయుధాలతో వచ్చిన చొరబాటుదార్లు జిరిబాం జిల్లాలోని జైరివాన్‌ గ్రామంలో...

నీట్‌ అభ్యర్థినిపై అత్యాచారం

నీట్‌ అభ్యర్థినిపై అత్యాచారం

వైద్య కళాశాలలో సీటు పొందాలన్న లక్ష్యంతో ‘నీట్‌’ ప్రవేశ పరీక్షల శిక్షణ కోసం కాన్పూర్‌ వచ్చిన ఓ బాలిక పలుమార్లు అత్యాచారానికి గురయింది. పేరుపొందిన ఇద్దరు కోచింగ్‌ టీచర్లే ఈ దారుణానికి పాల్పడ్డారు.

AP News: రెచ్చిపోతున్న కామాంధులు.. ఏపీలో మరో దారుణం..

AP News: రెచ్చిపోతున్న కామాంధులు.. ఏపీలో మరో దారుణం..

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కామాంధుడు చేసిన పనికి బాలిక ప్రాణాల కోసం పోరాటం చేస్తోంది.

చెన్నైలో పారిశ్రామికవేత్త ఇంటిలో బాలిక హత్య

చెన్నైలో పారిశ్రామికవేత్త ఇంటిలో బాలిక హత్య

చెన్నైలో ఓ పారిశ్రామికవేత్త ఇంటిలో పనిచేస్తున్న 16 ఏళ్ల బాలిక చిత్ర హింసలకు గురై హతమైంది. ఈ హత్యకేసులో ఆ పారిశ్రామికవేత్త, ఆయన భార్య సహా ఆరుగురిని నగర పోలీసులు అరెస్టు చేశారు.

Anitha: అత్యాచార ఘటనలను ఆ నేతలు రాజకీయం కోసం వాడుకుంటున్నారు: హోంమంత్రి అనిత..

Anitha: అత్యాచార ఘటనలను ఆ నేతలు రాజకీయం కోసం వాడుకుంటున్నారు: హోంమంత్రి అనిత..

వడమాలపేటలో చిన్నారిపై హత్యాచారం చాలా బాధాకరమని హోంమంత్రి అనిత అన్నారు. ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ (ఆదివారం) బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం

ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ గిరిజన బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగింది.

Delhi: దేశ రాజధానిలో దారుణం.. ఆ పనికి ఒప్పుకోలేదని.. బాబోయ్..

Delhi: దేశ రాజధానిలో దారుణం.. ఆ పనికి ఒప్పుకోలేదని.. బాబోయ్..

ఢిల్లీ నగరం తిలక్ నగర్‌లో రెండేళ్లుగా ఓ వివాహిత భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. అదే అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నిందితుడు అతని అక్క, బావతో కలిసి ఉంటున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి